పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ఉద్ధృతి పెరిగింది
పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ఉద్ధృతి పెరిగి ఆందోళన కలిగిస్తోంది. గోదావరి నదిలో వరద ప్రవాహం తీవ్రంగా ఉండటంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు నీటమునిగాయి. భారీగా వస్తున్న…
పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ఉద్ధృతి పెరిగి ఆందోళన కలిగిస్తోంది. గోదావరి నదిలో వరద ప్రవాహం తీవ్రంగా ఉండటంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు నీటమునిగాయి. భారీగా వస్తున్న…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కన్నా వైసీపీ పాలనలో రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, “వైసీపీ…
విశాఖపట్నం: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ బీజేపీకి దత్త పుత్రుడిగా వ్యవహరిస్తున్నారని, కేంద్రం చేస్తున్న అన్యాయాలపై…
పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతున్న ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణకు అప్పగించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జూన్ 25న ప్రధాని…
విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర జలశక్తి శాఖ…
పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం…
తెలుగుదేశం పార్టీ (TDP) కి మళ్లీ చేరికకు ఆస్కారం ఉన్నట్లు కనిపిస్తున్న ఎమ్మెల్సీ (MLC) జయమంగళ వెంకట రమణ (Jayamangala Venkata Ramana) తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు…
పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) నిర్మాణానికి ఊపొచ్చింది. గత ఐదేళ్లలో పనులు నెమ్మదించగా, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ వేగం పెంచింది. ముఖ్యమంత్రి నారా…
పోలవరం ప్రాజెక్ట్పై ఇప్పటివరకు రూ.19,396 కోట్లు ఖర్చు చేసినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ పలు…
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ (YSRCP MLC) బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) వీసీల (Vice Chancellors) రాజీనామా వ్యవహారంపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.…