ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ కానున్న మంత్రి నారా లోకేశ్.

ఏపీ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ రోజు రాత్రి ఆయన ఢిల్లీ చేరుకోనుండగా, రేపు ఉదయం…

అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతివనం శంకుస్థాపన.

అమరావతి రాజధానిలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. తుళ్లూరు–పెదపరిమి మధ్య 6.8 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. రాష్ట్ర…

పులివెందులలో జగన్ వీఐపీ పాసుల వివాదం – Minister

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయినా తన శైలిలో మార్పు కనిపించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల…

జగన్‌పై నారా లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు.

అమరావతి, ఆంధ్రప్రదేశ్‌పై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ఎక్స్‌ వేదికగా వైసీపీ అధినేత…

ఆంధ్రప్రదేశ్‌లో ‘తల్లికి వందనం’ పథకానికి రూ. 325 కోట్లు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో తల్లులకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘తల్లికి వందనం’ పథకం కింద పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను వెంటనే…

ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు కఠిన హెచ్చరిక ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు.…

సీఎం, మంత్రి లోకేశ్‌ పద్మజకు నివాళి

ప్రముఖ సినీ నటుడు, నిర్మాత నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ పార్థివ దేహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ నివాళులర్పించారు. మంగళవారం ఆమె తుదిశ్వాస…

నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్‌తో భేటీ

ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ…

ఏపీకి 29 వేల టన్నుల యూరియా: కేంద్రమంత్రి జేపీ నడ్డా హామీ

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, రసాయనాలు, ఎరువుల శాఖల మంత్రి జేపీ నడ్డాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా…

విశాఖలో డేటా సిటీకి కేంద్ర సహకారం కోరిన లోకేశ్

ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ, మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కేంద్రం సహకరించాలని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి…