కేంద్ర మంత్రుల రైలు ప్రయాణం…

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి రైలులో ప్రయాణించారు. సంగారెడ్డి జిల్లా కందిలో జరిగిన ఐఐటీ హైదరాబాద్ స్నాతకోత్సవానికి హాజరైన…

వరంగల్ కోచ్ ఫ్యాక్టరీపై కేంద్రం దృష్టి: కిషన్ రెడ్డి

ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వలన వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కల నిజం కాబోతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మీడియాతో…

వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్‌లో కిషన్‌రెడ్డి ప్రకటన

హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభమైన వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ సదస్సులో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో గ్రీన్ టెక్నాలజీకి ప్రాధాన్యత…

Kishan Reddy: బీజేపీలో పదవులకంటే కార్యకర్తలే బలం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవికి సంబంధించి పార్టీ అంతర్గత వ్యవహారాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పదవులు పెద్దగా ముఖ్యం కావని, ఎవరు…

తెలంగాణకు గోదావరి జలాల్లో న్యాయం కావాలి: ఎంపీ చామల

తెలంగాణకు గోదావరి జలాల్లో న్యాయమైన, సముచితమైన వాటా లభించాలన్న డిమాండ్‌తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరుతున్నట్లు నాగర్‌కర్నూల్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.…

తెలంగాణలో మూడు స్టేషన్లకు ప్రత్యేక శ్రద్ధ : Kishan Reddy

హైదరాబాద్‌లోని బేగంపేట రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “తెలంగాణ రైల్వే అభివృద్ధిలో…

రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు దుయ్యబట్టిన సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ నేతలు కాంగ్రెస్ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై విమర్శలు చేయడం ద్వారా తమ చేతగానితనాన్ని దాచుకోవాలని ప్రయత్నిస్తున్నారని తీవ్రంగా…

తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి వేగవంతం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధికి కీలకంగా పనిచేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం…

కేంద్రం కులగణన నిర్ణయం – కిషన్ రెడ్డి

కులగణనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక ఏ రాజకీయ ఒత్తిడీ లేదని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం న్యూఢిల్లీలో ఆయన…

హైదరాబాద్‌లో బీజేపీ నేతల నిరసన..

కశ్మీర్‌లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ హైదరాబాద్‌లో బీజేపీ నాయకులు బుధవారం నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి,…