ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు భారీ నిధుల మంజూరు…

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు భారీ నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే రూ.6,700 కోట్లు రుణంగా ఆమోదం పొందిన ఈ నిధుల్లో భాగంగా, మొదటి…

పిఠాపురంలో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి రూ. 59.70 కోట్లు మంజూరు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) నియోజకవర్గమైన పిఠాపురంలో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (Road Over Bridge) నిర్మాణానికి ప్రభుత్వం రూ. 59.70 కోట్లను…

తెలంగాణ అభివృద్ధిపై ప్రధాన డిమాండ్లు

కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ లేఖ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కి 9 పేజీల లేఖ రాశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం…

అమరావతి అవుటర్ రింగ్ రోడ్‌కు కేంద్రం ఆమోదం

అమరావతి మహానగరం మార్పు దిశగా… బహుళ ప్రయోజనాలతో బయటి వలయ మార్గం నూతన రాజధాని అమరావతిని అత్యాధునిక నగరంగా అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం మరో…

హైదరాబాద్ జనసాంద్రత ఢిల్లీని మించింది – టెక్ విస్తరణ ప్రభావం, భవిష్యత్తు సవాళ్లు

హైదరాబాద్ జనసాంద్రత ఢిల్లీని దాటేసింది – టెక్ విస్తరణతో పెరిగిన జనాభా, మౌలిక సదుపాయాలకు సవాళ్లు హైదరాబాద్, ఫిబ్రవరి 19: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న…

రాజమహేంద్రవరం విమానాశ్రయంలో టెర్మినల్ నిర్మాణ పనులలో ఇనుప కడ్డీలు కూలిన ఘటన: ఎంపీ పురందేశ్వరి సమీక్ష

రాజమహేంద్రవరం విమానాశ్రయంలో జరుగుతున్న టెర్మినల్ భవన నిర్మాణంలో ఇనుప కడ్డీలు కూలిన ఘటనకు సంబంధించి ఎంపీ పురందేశ్వరి ఘటనా స్థలాన్ని సందర్శించి సమీక్ష చేశారు. ఈ ఘటనలో…

అమరావతి సచివాలయ భవనాల పునాది ధృఢతకు నిదర్శనం

నవ్యాంధ్ర రాజధానిలో చెక్కుచెదరని సచివాలయ రాఫ్ట్ ఫౌండేషన్ అమరావతిలో నీటి నుంచి బయటపడిన సచివాలయ పునాదులు గుంటూరు, తుళ్లూరు, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో…

నార్త్ సిటీ మెట్రో: బేగంపేట ఎయిర్‌పోర్టు సమస్యల కారణంగా మార్పులు ప్రతిపాదనలు

నార్త్ సిటీ మెట్రో: బేగంపేట ఎయిర్‌పోర్టు సమస్యల కారణంగా మార్పులు ప్రతిపాదనలు హైదరాబాద్: నార్త్ సిటీ ప్యారడైజ్-మేడ్చల్ మెట్రో మార్గంలో ఇంజినీరింగ్ మరియు సాంకేతిక సమస్యల కారణంగా…

సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి: తెలంగాణ, సింగపూర్ సహకార అవకాశాలపై చర్చలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. రెండో రోజు సింగపూర్ పర్యావరణ, వాణిజ్య ఇన్‌చార్జ్ మంత్రి గ్రేస్ ఫు హై యిన్‌‌‌తో సీఎం…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8,565 కోట్ల రూపాయల మెట్రో ప్రాజెక్టు ఆమోదం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ మరియు విశాఖపట్నంలో భారీ డబుల్ డెక్కర్ మెట్రో రైల్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి…