జేకేలో ఆపరేషన్ అఖల్: ఇద్దరు సైనికులు వీరమరణం
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో భారత సైన్యానికి చెందిన ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. కుప్వారా జిల్లాలోని సరిహద్దు ప్రాంతంలో ‘ఆపరేషన్ అఖల్’ పేరుతో సైన్యం…
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో భారత సైన్యానికి చెందిన ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. కుప్వారా జిల్లాలోని సరిహద్దు ప్రాంతంలో ‘ఆపరేషన్ అఖల్’ పేరుతో సైన్యం…
ఉత్తరాఖండ్లో మేఘ విస్ఫోటనం: సైన్యం రంగంలోకిఉత్తరాఖండ్లోని హర్సిల్ సమీపంలో ధారాలి వద్ద సంభవించిన మేఘ విస్ఫోటనం (క్లౌడ్ బరస్ట్) తర్వాత భారత సైన్యం తక్షణమే సహాయక చర్యలు…
ఉత్తరాఖండ్లోని ధారాలీ సమీపంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో, భారత సైన్యం తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. సుమారు 150 మంది సైనికులు కేవలం 10 నిమిషాల్లో…
దేశ భద్రత, సైన్యానికి పూర్తి స్వేచ్ఛ అవసరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశం కోసం పోరాడే ప్రతి జవానులోనూ పులి ధైర్యం కనిపిస్తుందని,…
పాకిస్థాన్ ఇటీవల చేసిన దాడులతో జమ్మూ కశ్మీర్లోని ఫూంచ్ సెక్టార్ తీవ్రంగా దెబ్బతింది. సరిహద్దుల్లో పరిస్థితిని సమీక్షించేందుకు అక్కడకు వెళ్లిన భారత సైనికులు కేవలం భద్రతకే పరిమితం…
పంజాబ్లోని ఆదంపుర్ వైమానిక స్థావరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సందడి చేశారు. అక్కడ సైనికులతో సమావేశమైన మోదీ, దేశ భద్రతపై మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత…
భారత సైన్యం, ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్థాన్పై చేపట్టిన దాడి వీడియోను ప్రెస్మీట్ సందర్భంగా మీడియాకు ప్రదర్శించింది. ఈ వీడియోలో భారత సైన్యం, ఇండియన్ నేవీ, ఆర్మీ,…
పెళ్లైన మూడు రోజులకే జవాన్ మనోజ్ పాటిల్కు బోర్డర్కు తిరిగి రావాలన్న ఆర్మీ పిలుపు వచ్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్రకు చెందిన మనోజ్…
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పాక్ చర్యలను తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలపై ఆయన తీవ్ర అసంతృప్తిని…
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన, ‘‘సహనానికి, ఓపికకు హద్దు ఉంటుందని, చాలా సంవత్సరాలు ఓపికగా…