పాకిస్థాన్ ఐఎంఎఫ్ షరతుల్లో విఫలం – భారత్ వాదనలకు బలం
పాకిస్థాన్పై భారత్ ఎన్నాళ్లుగానో వ్యక్తం చేస్తున్న ఆందోళనలు మరోసారి నిజమయ్యాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి 7 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీ పొందేందుకు విధించిన…
పాకిస్థాన్పై భారత్ ఎన్నాళ్లుగానో వ్యక్తం చేస్తున్న ఆందోళనలు మరోసారి నిజమయ్యాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి 7 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీ పొందేందుకు విధించిన…
ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన దాడుల గురించి పాకిస్థాన్కు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, ఆపరేషన్ పూర్తయ్యాకే తెలియజేశామని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం…
పాకిస్థాన్ దేశం ప్రస్తుతం తీవ్ర నీటి లోటు సమస్యను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో, భారతదేశంతో ఉన్న సింధు జలాల ఒప్పందం రద్దు చేసిన నేపథ్యంలో, పాకిస్థాన్ ప్రభుత్వం…
పాకిస్తాన్కి చెందిన నటి సజల్ అలీకి భారత అభిమానులు ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపివేసిన…
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో, భారత ప్రభుత్వం పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్స్పై నిషేధం విధించింది. మతపరంగా సున్నితమైన అంశాలు,…
పహల్గామ్ ఘటన నేపథ్యంలో పాకిస్థాన్ పౌరులు రేపటిలోగా (ఏప్రిల్ 27) భారత్ను విడిచిపెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మెడికల్ వీసాలపై భారత్లో…
హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీ కేంద్రంలో నిర్వహించిన రోజ్గార్ మేళాలో పాల్గొన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, పహల్గామ్ దాడిపై తీవ్రంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో…
పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉన్న పాకిస్థాన్ పౌరుల వీసాలను రద్దు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ…
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలకు ప్రతిస్పందనగా పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న శాంతి చర్చలకు పునాది అయిన…
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తాజాగా కశ్మీర్ గురించి చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. కశ్మీర్ తమకు జీవనాడి అంటూ మునీర్ చేసిన వ్యాఖ్యలను…