రైతుల సమస్యలపై గన్‌పార్క్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నిరసన.

హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వినూత్నంగా నిరసన తెలిపారు. “గణపతి బప్పా మోరియా… రైతులకు కావాలి యూరియా” అంటూ నినాదాలు చేశారు. రైతుల సమస్యలు,…

కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి అవసరమైన యూరియా సరఫరాను కావాలనే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మోదీకి ఆరంభం…

రెండున్నరేళ్లలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుంది

తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాబోయే రెండున్నరేళ్లలో తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడే ప్రతి…

ఖమ్మం జిల్లా రైతుల కన్నీటి గోదావరి

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజర గ్రామానికి చెందిన రైతు దంపతులు బొల్లం రామయ్య, చంద్రకళ యొక్క ఆవేదన రాష్ట్రాన్ని కలచివేస్తోంది. అకల వర్షాలు, సాగు…

నీటి సమస్యపై రాష్ట్ర ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు

తెలంగాణ అసెంబ్లీ బీఏసీ (BAC) సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం నీటిని తరలించుకుంటుంటే…

హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు: చంద్రబాబుకు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌన మద్దతు

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కృష్ణా జలాల అంశంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మౌన మద్దతుగా…

జనసేన నేతల ఫైర్: అంబటి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు

వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి…

కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS MLC కవిత ఘాటు విమర్శలు

కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS MLC కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం PPP Mode లో నడుస్తోందంటూ విమర్శలు గుప్పించారు. PPP అంటే Phobia,…

మిర్చి రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

మిర్చి రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష మిర్చి రైతులు, ట్రేడర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మిర్చి రైతులు ఎదుర్కొంటున్న…

అనంత వెంకటరామిరెడ్డికి టీడీపీ నేత వెంకటశివుడు యాదవ్ కౌంటర్

అనంత వెంకటరామిరెడ్డికి టీడీపీ నేత వెంకటశివుడు యాదవ్ కౌంటర్ “మీ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేశారనే కారణంతోనే ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలోకి పంపారు. ఆ…