బెట్టింగ్ యాప్ కేసు విచారణకు హాజరైన రానా దగ్గుబాటి

నిషేధిత బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా ఈ రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఉదయం ఆయన ఈడీ కార్యాలయానికి…

లీగల్ యాప్స్ మాత్రమే ప్రమోట్ చేశానన్న నటుడు!

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో భాగంగా నటుడు విజయ్ దేవరకొండ ఈ రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఈడీ కార్యాలయంలో బ్యాంక్ లావాదేవీలు, ఇతర…

ఈడీ ఎదుట అనిల్ అంబానీ విచారణ

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ గ్రూప్ (RAAGA) ఛైర్మన్ అనిల్ అంబానీపై మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు వేగం పెరిగింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)…

ఈడీ విచారణకు అనిల్ అంబానీ హాజరు

మనీలాండరింగ్ కేసులో రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద అధికారులు ఆయన వాంగ్మూలాన్ని…

లిక్కర్ స్కాం: మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్, ఈడీ దర్యాప్తు

వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి లాయర్లు లిక్కర్ స్కాం కేసులో బెయిల్ కోసం ఇవాళ (జులై 24) ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మిథున్‌రెడ్డి…

లిక్కర్ స్కామ్‌లో ఈడీ రంగంలోకి..?

హైదరాబాద్‌లో లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసు దర్యాప్తు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆధ్వర్యంలో కొనసాగుతుండగా, తాజాగా కేంద్ర…

హెచ్‌సీఏ స్కాంపై ఈడీ దర్యాప్తు ప్రారంభం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ (HCA) లో జరుగుతున్న భారీ అవకతవకలపై ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దృష్టి సారించింది. హెచ్‌సీఏ స్కామ్‌పై ఇప్పటికే సీఐడీ దర్యాప్తు జరుపుతున్న…

సాయిసూర్య, సురానా కేసులో కీలక మలుపు.

ప్రముఖ సినీ నటుడు, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబును ఈ రోజు (ంఒందయ్ ) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించనుంది. సాయిసూర్య, సురానా గ్రూప్ సంస్థలకు సంబంధించిన…

ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక మలుపు..

భారీ పెట్టుబడుల మోసానికి పాల్పడిన ఫాల్కన్ చైర్మన్ అమర్‌దీప్ కుమార్‌పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సైబరాబాద్ పోలీసులు ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)…

కాకినాడ సీ పోర్టు తిరిగి కేవీ రావు ఆధీనంలో: అరబిందో షేర్ల బదిలీ చర్చనీయాంశం

కాకినాడ సీ పోర్టు తిరిగి అసలు యజమానికి చేరిన షేర్లు: కేవీ రావు విజయకేతనం కాకినాడ సీ పోర్టు మరల అసలు యజమాని కేవీ రావు చేతికి…