సీఎం చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బెండాలపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన ఇళ్లను…

రైతు రాజుగా నిలిపే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం.

తిరుమలాయపాలెం మండలంలో రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్…

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతి: నివాళులర్పించిన సీఎం

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. ఈరోజు ఉదయం సెక్రటేరియట్ వద్ద ఉన్న రాజీవ్…

సుదర్శన్ రెడ్డిని గెలిపించడం తెలుగువారి బాధ్యత

తెలంగాణ బిడ్డ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం తెలుగువారందరికీ గర్వకారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆయనను…

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారు

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారైంది. పేదలకు, అవసరమైన వారికి ప్రభుత్వ నిత్యావసర సరుకుల పంపిణీ కోసం కీలకమైన రేషన్ కార్డులు అందించేందుకు రాష్ట్ర…

బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు వద్దని కేంద్రానికి ఉత్తమ్ వినతి

దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిశారు. ఈ…

హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రారంభం.

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్‌ (GSEC) ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఆసియా-పసిఫిక్…

ఇంజినీరింగ్ ఫీజు పెంపుపై సీఎం అసంతృప్తి…

రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో తరచూ ఫీజులు పెరుగుతున్న పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కన్వీనర్ కోటా సీట్లలో చేరేందుకు కూడా…

పుష్కర స్నానం: సీఎం , మంత్రులు, పాల్గొనడం

కాళేశ్వరంలో జరిగిన సంస్కృతిక వేడుకల్లో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని సరస్వతి పుష్కర స్నానం నిర్వహించారు. ఈ పవిత్ర స్నాన కార్యక్రమంలో వారు…

‘రోహిత్ వేముల చట్టం’ పై సీఎం రేవంత్ స్పందన

తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు, విద్యాసంస్థల్లో వివక్షను నిలిపేందుకు ప్రత్యేక చట్టం అవసరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా సూచించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి…