సీఎం ఏడాది పాలన వైఫల్యాలపై వైసీపీ విమర్శలు
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఏడాది పాలనపై వైఫల్యాలను వివరిస్తూ ప్రత్యేక పుస్తకాన్ని వైసీపీ నేతలు…
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఏడాది పాలనపై వైఫల్యాలను వివరిస్తూ ప్రత్యేక పుస్తకాన్ని వైసీపీ నేతలు…
ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనను పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. పోరంకి మురళి రిసార్ట్స్లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా…
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటితో ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రజల ఆశీర్వాదంతో ఏడాది…
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తన ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మరో కీలక వాగ్దానానికి శ్రీకారం చుట్టారు.…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మొత్తం 175 నియోజకవర్గ కేంద్రాల్లో ప్రతి…
జమ్మూకశ్మీర్లో చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా…
ఆంధ్రప్రదేశ్లో పర్యావరణ పరిరక్షణకు నూతన దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో భారీ కార్యక్రమం నిర్వహించబడింది.…
ప్రకృతి మనందరి సంపద అని, పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యతగా సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమ వేదిక…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడపలో జరుగుతున్న మూడు రోజుల మహానాడు కార్యక్రమాన్ని గురువారం ముగించనున్నారు. మహానాడు ముగిసిన వెంటనే, చంద్రబాబు ఈ సాయంత్రం ప్రత్యేక…
కడప: మహానాడు రెండవ రోజు సందర్భంగా ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో తెలుగుదేశం నేతలపై…