బీసీసీఐ అధ్యక్ష పీఠంపై క్రికెట్ దిగ్గజం?

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో పెద్ద మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు రోజర్ బిన్నీ వయోపరిమితి నిబంధన కారణంగా పదవి నుంచి తప్పుకోవడంతో, ఆయన స్థానంలో…

టీమిండియా జెర్సీ స్పాన్సర్‌షిప్ కోసం బీసీసీఐ కొత్త టెండర్లు విడుదల.

టీమిండియా స్పాన్సర్‌షిప్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద రంగాలకు చెందిన కంపెనీలకు పూర్తిగా దూరంగా ఉండాలని స్పష్టం చేస్తూ, కొత్త స్పాన్సర్ ఎంపిక కోసం…

బ్రోంకో టెస్ట్ వివాదం.. రోహిత్ శర్మ భవిష్యత్తుపై ప్రశ్నలు

భారత క్రికెట్‌లో మరోసారి ఫిట్‌నెస్ పరీక్షలపై చర్చ మొదలైంది. జట్టులో కొత్తగా ప్రవేశపెట్టబోతున్న ‘బ్రోంకో టెస్ట్’ వివాదానికి దారితీసింది. ఈ పరీక్ష వెనుక పెద్ద కుట్ర దాగి…

డ్రీమ్ 11 వైదొలుగు: టీమిండియాకు షాక్

భారత క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న ప్రముఖ ఫ్యాంటసీ గేమింగ్ సంస్థ డ్రీమ్ 11 అర్ధాంతరంగా ఒప్పందం నుంచి తప్పుకుంది.…

క్రికెట్ సెలక్షన్ కమిటీలలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జాతీయ క్రికెట్ సెలక్షన్ కమిటీలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. సీనియర్ పురుషుల, మహిళల, జూనియర్ సెలక్షన్…

అజిత్ అగార్కర్ పదవీకాలం 2026 వరకు పొడిగింపు

టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌పై బీసీసీఐ మరోసారి తన పూర్తి విశ్వాసాన్ని ప్రదర్శించింది. ఆయన పదవీకాలాన్ని 2026 జూన్ వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.…

ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన

రాబోయే ఆసియా కప్‌ కోసం భారత క్రికెట్ జట్టును బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ ప్రకటించింది. ఈసారి జట్టుకు కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ వ్యవహరించనుండగా, వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్‌…

బీసీసీఐ కార్యాలయంలో జెర్సీ చోరీ..

బీసీసీఐ కార్యాలయంలో చోరీ సంఘటన వెలుగులోకి వచ్చింది. ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ఉన్న బీసీసీఐ కార్యాలయం నుంచి రూ. 6.5 లక్షల విలువైన ఐపీఎల్ జెర్సీలు దొంగిలించబడ్డాయి.…

భారత్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనపై అనిశ్చితి

భారత్ క్రికెట్ జట్టు ఆగస్టులో బంగ్లాదేశ్‌కు జరగాల్సిన పర్యటనపై అనిశ్చితి నెలకొంది. బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న రాజకీయ అస్థిరత, భద్రతాపరమైన సమస్యల నేపథ్యంలో ఈ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం…

IPL ఫైనల్‌కు త్రివిధ దళాల చీఫ్‌లకు బీసీసీఐ ఆహ్వానం

బీసీసీఐ తీసుకున్న నిర్ణయం దేశభక్తి భావాలను ప్రతిబింబిస్తోంది. బీసీసీఐ ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా భారత సాయుధ దళాలకు గౌరవం తెలిపే విధంగా ముందడుగు వేసింది. రాబోయే ఐపీఎల్…