తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు సమయానికి జరుగుతాయా?

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఎదురవుతున్న న్యాయపరమైన సమస్యలను పరిష్కరించేందుకు…

కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం తీవ్ర విమర్శలు

బీసీల హక్కుల కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ధర్నాకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు…

బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద్వ వైఖరి

బీసీ రిజర్వేషన్ల అంశంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆరోపించారు. ఈ విషయంలో బీజేపీ ఒకేసారి రెండు భిన్నమైన అభిప్రాయాలు…

ముస్లింలకు రిజర్వేషన్లపై సీఎం స్పష్టత ఇవ్వాలి

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బీసీల ధర్నాపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల కోసం ధర్నా చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీకి ఆయన ధన్యవాదాలు…

రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ రాలేదు: సీఎం

తెలంగాణ బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని కీలక వ్యాఖ్యలు…

కాంగ్రెస్ ధర్నా బీసీల కోసం కాదు ?

బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నిర్వహిస్తున్న ధర్నాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ చేస్తున్న ధర్నా…

బీసీ రిజర్వేషన్లపై బీజేపీ డబుల్ గేమ్: విజయశాంతి

తెలంగాణలో వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్ల విషయంలో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందని ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన…

భారీ వర్షం, పోలీసుల ఒత్తిడి మధ్య కవిత దీక్ష

బీసీ రిజర్వేషన్ల కోసం ఎమ్మెల్సీ కవిత చేపట్టిన 72 గంటల దీక్షకు వాతావరణం, పోలీసుల నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. ఒకవైపు హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుండగా, మరోవైపు…

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శ – రామచందర్ రావు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినా, అందులో 10 శాతం ముస్లింలకు కేటాయించడం అన్యాయమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్రంగా…

బీసీ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ దూకుడు

బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఈ ఉద్యమానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) స్వయంగా నేతృత్వం వహించనున్నారు.…