తెలుగువారంతా రాష్ట్ర రక్షణకు ముందుకొచ్చారు – మంత్రి

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ సింగపూర్ పర్యటనలో తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సింగపూర్ అభివృద్ధి తీరును స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. “గత…

ప్రధాని మోదీ అమరావతికి పర్యటన: ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అమరావతిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర…

బాపట్లలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

సీఎం చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లాలో పర్యటించిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బాపట్లలోని కొత్తగొల్లపాలెంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి…

ఏప్రిల్ 9న అమరావతిలో సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్తగా కొనుగోలు చేసిన 5 ఎకరాల స్థలంలో తన నివాస నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 9న ఈ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన…

ఏపీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కృషి – ఎంపీ అప్పలనాయుడు ప్రశంసలు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని, ప్రజలు ఆయనపై విశ్వాసం ఉంచుతున్నారని విజయనగరం ఎంపీ…

చంద్రబాబు పోలవరం సందర్శన: ప్రాజెక్టు పనుల పురోగతి, సహాయ పునరావాసంపై సమీక్ష

పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) నిర్మాణానికి ఊపొచ్చింది. గత ఐదేళ్లలో పనులు నెమ్మదించగా, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ వేగం పెంచింది. ముఖ్యమంత్రి నారా…

పిఠాపురంలో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి రూ. 59.70 కోట్లు మంజూరు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) నియోజకవర్గమైన పిఠాపురంలో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (Road Over Bridge) నిర్మాణానికి ప్రభుత్వం రూ. 59.70 కోట్లను…

బిల్ గేట్స్ ప్రశంసలు.. సీఎం చంద్రబాబుతో ఒప్పందంపై స్పందన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాలపై అపర కుబేరుడు బిల్ గేట్స్ (Bill Gates) స్పందించారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఆయన ఈ మేరకు…

మెట్రో ప్రాజెక్టుల కోసం కేంద్రం నిధులు మంజూరు

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. విశాఖపట్నం మరియు విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల సవరణ ప్రణాళిక (CMP) కోసం కేంద్రం నిధులు మంజూరు చేసింది.…

స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా సీఎం చంద్రబాబు ప్రజలతో ముఖాముఖి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తణుకులో జరిగిన ‘స్వచ్ఛ్ దివస్’ కార్యక్రమంలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి పలు ప్రశ్నలకు సీఎం…