టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు.. మాజీ మంత్రి విడదల రజనీపై తీవ్ర విమర్శలు

మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజనీ (Vidadala Rajini)పై టీడీపీ (TDP) చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు (Prathipati Pulla Rao) తీవ్ర స్థాయిలో విమర్శలు…

బెట్టింగ్ యాప్‌ల కేసులో శ్యామల కీలక ప్రకటన

బెట్టింగ్ యాప్‌లపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ప్రముఖ యాంకర్ శ్యామల సోమవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు విచారణకు హాజరయ్యారు. ఆమెను…

విశాఖ అభివృద్ధిపై సమీక్షా సమావేశం

విశాఖపట్నం అభివృద్ధిపై మంత్రి నారాయణ ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పనులు, ట్రాఫిక్ సమస్యలు, మాస్టర్ ప్లాన్ అమలు వంటి కీలక అంశాలపై అధికారులతో…

“జగన్ ఆంధ్రా సద్దాం హుస్సేన్” – మంత్రి నారా లోకేష్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి నారా లోకేష్. రుషికొండలో నిర్మించిన విలాసవంతమైన భవనంపై స్పందించిన ఆయన, జగన్‌ను “ఆంధ్రా…

పోసాని బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగింపు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) బెయిల్ పిటిషన్‌పై గుంటూరు కోర్టులో వాదనలు ముగిశాయి. అయితే తీర్పును…

సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమికి చేరిక: ఏపీ అసెంబ్లీ అభినందనలు

సుదీర్ఘ అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని భూమికి సురక్షితంగా చేరిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ బృందానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అభినందనలు తెలిపింది. ఈ…

అమరావతి పున:ప్రారంభానికి మోదీకి ఆహ్వానం

నిర్మాణ పనుల ప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అమరావతిలో పనులు ప్రారంభించేందుకు సీఆర్డీఏ అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ముఖ్యంగా…

పాముకాటు సమస్యతో సతమతం అవుతున్న సుబ్రహ్మణ్యం.. 103 సార్లు పాము కాటుకు గురైన మృత్యుంజయుడు

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో నివాసం ఉంటున్న 47 ఏళ్ల సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వింత సమస్యను ఎదుర్కొంటున్నారు. గత మూడు దశాబ్దాలుగా అతనికి పాము కాట్లు…

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి రెండోసారి సీఐడీ నోటీసులు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇది రెండోసారి సీఐడీ నుంచి ఆయనకు నోటీసులు అందడం…

ప్రజలకు మరింత దగ్గరగా సేవలు అందించేందుకు ప్రభుత్వం ముందడుగు

ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత వేగంగా, సులభంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఆరు నెలలకు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం…