Skip to content
Tue, Jun 16, 2026
  • youtube
  • Facebook
  • Instagram
  • Twitter
NewsTAP

NewsTAP-Latest News of Telangana and Andhra Pradesh

  • Home
  • Andhra Pradeshఆంధ్రప్రదేశ్ News
  • Telanganaతెలంగాణ News
  • Nationalజాతీయం
  • Internationalఅంతర్జాతీయం
  • Technologyటెక్నాలజీ
  • Life Style / Healthలైఫ్ స్టైల్
  • Moviesసినిమా
  • Sportsస్పోర్ట్స్
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లాలో భూతలానికి మేఘం?

శ్రీకాకుళం జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. ఓ తెల్లటి నురగలాంటి పదార్థం మేఘాన్ని తలపిస్తూ పొలాల్లో కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అది నిజంగా మేఘమేనా? ఆకాశం నుంచి భూమిపైకి పడిపోయిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ అరుదైన దృశ్యాన్ని పలువురు గ్రామస్తులు వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పినట్లే జరుగుతోందేమో’’ అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది సహజ దృగ్విషయమా కాదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదా? లేక మరేదైనా రసాయనిక ప్రభావమా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, స్థానిక అధికారులు దీనిపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

Read More : భార్య ఐశ్వర్య, ప్రియుడు తిరుమల్‌రావు కిరాయి హంతకులతో కుట్ర.

Post Views: 111
Share This
షేర్ చేయండి
Tagged Foam Like Cloud on Ground, News TAP, Srikakulam Cloud Phenomenon

Post navigation

⟵ భార్య ఐశ్వర్య, ప్రియుడు తిరుమల్‌రావు కిరాయి హంతకులతో కుట్ర.
రాజమండ్రిలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు ప్రారంభం ⟶

Related Posts

కూటమి ప్రభుత్వం వ్యక్తిగత కక్ష సాధింపుతోనే అక్రమ అరెస్టులు.

కూటమి ప్రభుత్వం వ్యక్తిగత కక్ష సాధింపుతోనే వైఎస్సార్‌సీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఆరోపించారు. ఈరోజు…

Share This
షేర్ చేయండి
మాజీ సీఎం జగన్ భద్రతలో కొత్త మార్పులు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించి వైఎస్సార్సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ భద్రతను మరింత…

Share This
షేర్ చేయండి
కూలిన టీడీపీ స్టేజ్

విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఎంఎస్‌ఎంఈ (MSME) సమావేశం వేడికల్లో అపశృతి జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలు —…

Share This
షేర్ చేయండి

2 thoughts on “శ్రీకాకుళం జిల్లాలో భూతలానికి మేఘం?”

  1. Pingback: రాజమండ్రిలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు ప్రారంభం - NewsTAP-Latest News of Telangana and Andhra Pradesh
  2. Pingback: క్యూఆర్ కోడ్‌తో ప్రజల స్పందన, ఇంటికే సరుకులు - NewsTAP-Latest News of Telangana and Andhra Pradesh

Comments are closed.

Author Info

NewsTAP

At NewsTap, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

Recent Posts

  • బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని నాశనం చేసింది: డిప్యూటీ సీఎం.
  • వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి రానున్నాడని షర్మిల అధికారిక ప్రకటన
  • ఉక్రెయిన్‌కు మద్దతుగా బలగాల మోహరింపు శాంతికి దోహదం కాదు.
  • లిటిల్ హార్ట్స్ మూవీ రివ్యూ.
  • ట్రంప్ : భారత్, రష్యాను అమెరికా కోల్పోయిందా?

Categories

  • Blog
  • More
  • NATIONAL NEWS
  • Political
  • Trending
  • World
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • ఆరోగ్యం
  • క్రైమ్
  • జాతీయం
  • టెక్నాలజీ
  • తెలంగాణ
  • లైఫ్ స్టైల్
  • సినిమా
  • స్పోర్ట్స్

At NewsTap, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

Interest
Political, తెలంగాణ

బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని నాశనం చేసింది: డిప్యూటీ సీఎం.

Rishi G September 8, 2025
Political, ఆంధ్రప్రదేశ్

వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి రానున్నాడని షర్మిల అధికారిక ప్రకటన

Rishi G September 8, 2025
అంతర్జాతీయం

ఉక్రెయిన్‌కు మద్దతుగా బలగాల మోహరింపు శాంతికి దోహదం కాదు.

Rishi G September 5, 2025
Useful Links
  • Privacy Policy
  • About
  • Contact Us
counter
IPL
View All
స్పోర్ట్స్

అక్రమ బెట్టింగ్ కేసులో శిఖర్ ధావన్‌కు ఈడీ సమన్లు.

Rishi G September 4, 2025
  • youtube
  • Facebook
  • Instagram
  • Twitter
Copyright © 2026 | Major News by Ascendoor | Powered by WordPress.