ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన

రాబోయే ఆసియా కప్‌ కోసం భారత క్రికెట్ జట్టును బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ ప్రకటించింది. ఈసారి జట్టుకు కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ వ్యవహరించనుండగా, వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ ఎంపికయ్యారు.

జట్టులోని సభ్యులు:

  • సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌)
  • శుభ్‌మన్‌ గిల్‌ (వైస్‌ కెప్టెన్‌)
  • అభిషేక్‌ శర్మ
  • తిలక్‌ వర్మ
  • హార్దిక్‌ పాండ్య
  • శివమ్‌ దూబే
  • అక్షర్‌ పటేల్‌
  • జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌)
  • జస్‌ప్రీత్‌ బుమ్రా
  • అర్షదీప్‌ సింగ్‌
  • వరుణ్‌ చక్రవర్తి
  • కులదీప్‌ యాదవ్‌
  • సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌)
  • హర్షిత్‌ రాణా
  • రింకు సింగ్‌

ఈ జట్టులో యువ ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. ప్రపంచ కప్ తర్వాత సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడం, యువ ఆటగాళ్లను సానబెట్టడంపై సెలెక్షన్‌ కమిటీ దృష్టి సారించింది.

Read More : IND vs PAK మ్యాచ్ : యాడ్ రేట్లు రికార్డ్ స్థాయిలో

One thought on “ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన

Comments are closed.