ఆర్టీసీ డ్రైవర్‌పై మహిళ దాడి: అనంతపురంలో ఘటన

ఆర్టీసీ బస్సు ఆపలేదనే ఆగ్రహంతో ఒక మహిళ బస్సు డ్రైవర్‌పై దాడి చేసింది. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే..అనంతపురం…

సారా – సిద్ధాంత్ మధ్య సీక్రెట్ రిలేషన్? నిజమెంతో!

భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ సినీ రంగంలోకి అడుగుపెట్టకముందే భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. మోడలింగ్‌తో పాటు వైద్య రంగంలో రాణించేందుకు సారా…

ఫైర్ బ్రాండ్ కంగనా కొత్త సెటైర్: ఖాళీ ఇల్లుకు లక్ష కరెంటు బిల్లు!

బాలీవుడ్ ఫైర్‌ బ్రాండ్ హీరోయిన్, ప్రస్తుతం ఎంపీగా ఉన్న కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచింది. సాధారణంగా సినీ ప్రముఖులు రాజకీయాలకు దూరంగా ఉండేందుకు ఆసక్తి చూపుతారు.…

మలైకా అరోరాపై అరెస్ట్ వారెంట్ జారీ! బాలీవుడ్‌లో కలకలం

బాలీవుడ్ నటి మలైకా అరోరాను పాత కేసు వెంటాడుతోంది. 2012లో ముంబైలోని ఓ రెస్టారెంట్‌కి మలైకా, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్‌తో కలిసి వెళ్లిన సమయంలో…

ఎక్స్ (ట్విట్టర్)ను తన XAI స్టార్టప్‌కు విక్రయించిన ఎలాన్ మస్క్

టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ఎక్స్ (మునుపటి ట్విట్టర్)ను తన (ఎక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) స్టార్టప్‌కు విక్రయించారు.…

భారతీయుల మొబైల్ వినియోగం పెరుగుదల – 2024లో 1.1 లక్షల కోట్లు గంటలు

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. 2024 సంవత్సరంలో భారతీయులు మొబైల్ ఫోన్లపై మొత్తంగా 1.1 లక్షల కోట్ల గంటలు ఖర్చు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. ఇది…

మ్యాన్మార్‌కు భారత సహాయం – ‘ఆపరేషన్ బ్రహ్మా’ ద్వారా 15 టన్నుల నిత్యావసర సరఫరాలు…

భారత ప్రభుత్వం మానవతా దృక్పథంతో మరో కీలక నిర్ణయం తీసుకుంది. గండం వచ్చినప్పుడు తోడుగా నిలిచే తన నిబద్ధతను చాటుకుంది. మయన్మార్‌లో సహాయ చర్యల కోసం “ఆపరేషన్…

ICAI కీలక ప్రకటన

చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ICAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై CA ఫైనల్ పరీక్షలు ఏడాదికి మూడు సార్లు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు…

ఇండియన్ రైల్వేస్: కౌంటర్‌లో కొనుగోలు చేసిన టికెట్లను ఇకపై ఆన్‌లైన్‌లో రద్దు చేసుకునే సౌకర్యం!

ఇండియన్ రైల్వేస్ ప్రయాణీకుల సౌలభ్యం కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కౌంటర్‌లో కొనుగోలు చేసిన రిజర్వేషన్ టికెట్లను రద్దు చేసుకోవాలంటే, ప్రయాణికులు స్వయంగా…

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీలోకి తీసుకున్న అధికారులు

కృష్ణా జిల్లా ఆత్కూరు భూకబ్జా కేసులో వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు శనివారం ఒకరోజు కస్టడీకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం…