రేబిస్ కారణంగా యువ కబడ్డీ క్రీడాకారుడి మృతి

ప్రో కబడ్డీ లీగ్ 2026లో నిలువెత్తు ప్రతిభను చాటాలని ఆశించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ కబడ్డీ క్రీడాకారుడు బ్రిజేష్ సోలంకి (22) రేబిస్ వ్యాధితో మరణించడంతో క్రీడా…

పెళ్లికి కొన్ని గంటల ముందు వరుడి దారుణ హత్య…

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఓ వివాహ వేడుక విషాదంలోకి మారింది. పెళ్లి తాళి కట్టాల్సిన కొన్ని గంటల ముందు వరుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటన…

ఉద్యోగిపై యువతి రివాల్వర్‌తో బెదిరింపు

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పెట్రోల్ పంపులో పనిచేస్తున్న ఉద్యోగి ఛాతీపై యువతి రివాల్వర్ గురిపెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.…

ఖుష్బూ ప‌టానీ: చిన్నారి ప్రాణాల‌ను కాపాడిన రియ‌ల్ లైఫ్ హీరో

దిశా ప‌టానీ సోద‌రి ఖుష్బూ ప‌టానీ రియ‌ల్ లైఫ్ హీరోగా నిలిచింది. బాలీవుడ్ బ్యూటీ దిశా ప‌టానీ సోద‌రిగా ప్ర‌పంచానికి ప్ర‌సిద్ధి చెందిన ఖుష్బూ, ఓ ప‌ది…

గంగా రక్షణకు యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గంగ రివర్ను రక్షించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. గంగా నది తీరంలో 200 మీటర్ల పరిధిలో నిర్మాణాలకు నిషేధం విధించనుంది. త్వరలో ప్రకటించనున్న బిల్డింగ్…

ఉత్తరప్రదేశ్‌ రాంపూర్‌లో మూగ-చెవిటి బాలికపై దారుణ అత్యాచారం…

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో హృదయాన్ని కలిచివేసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం సాయంత్రం 11 ఏళ్ల మూగ-చెవిటి బాలికపై ఓ దుండగుడు పాశవికంగా అత్యాచారం చేశాడు.…

భారీ కుంభకోణంలో బాలీవుడ్ ఆర్టిస్ట్ శ్రేయాస్ తల్పాడే!

బాలీవుడ్ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రేయాస్ తల్పాడే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నటుడిగా కంటే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఆయనకు మంచి పేరు ఉంది. ఇటీవల…

భారతదేశంలో గత ఐదేళ్లలో అత్యుత్తమ ఆర్థిక వృద్ధి సాధించిన రాష్ట్రాలు

భారతదేశంలో గత ఐదేళ్లలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన రాష్ట్రాలు గత ఐదేళ్లలో భారతదేశంలోని రాష్ట్రాల ఆర్థిక వృద్ధిలో తెలంగాణ అగ్రస్థానాన్ని సాధించింది. 2017-18 నుంచి 2022-23 వరకు…

ఉత్తర ప్రదేశ్‌లో మాజీ ప్రియుడి హత్య..

ఉత్తర ప్రదేశ్‌లో (Uttar Pradesh) ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. నూతన ప్రియుడితో కలిసి ఓ యువతి తన మాజీ ప్రియుడిని హత్య చేసిన ఘటన స్థానికంగా…

యుపీ ప్రభుత్వ ప్రకటన

మహాకుంభమేళాలో కుటుంబ సభ్యుల నుంచి విడిపోయిన 50,000 మందికి పునర్మిళనం ప్రయాగరాజ్, ఉత్తరప్రదేశ్: మహాకుంభమేళా సందర్భంగా కుటుంబ సభ్యుల నుంచి విడిపోయిన 50,000 మందికి పైగా ప్రజలను…