భూమన కరుణాకర్ తిరుపతిలో ఉండేందుకు అర్హుడు కాదు ?

తిరుపతి: టీటీడీ నిధులపై వైఎస్సార్సీపీ నేతలు చేసిన ఆరోపణలకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ ఛైర్మన్…

తిరుమలలో ఉచిత ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభం

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీపి కబురు అందించింది. ఇకపై తిరుమల కొండపై భక్తులు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చని టీటీడీ ప్రకటించింది.…

తిరుమలలో భక్తులకు శుభవార్త

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళుతున్న భక్తులకు శుభవార్తను అందించారు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై తిరుమలలో దర్శన…

తిరుమలలో భక్తుల భయంతో కొత్త చర్యలు..

తిరుమలలో చిరుతల సంచారం మరింత పెరిగింది. రెండు వారాల క్రితం కూడా తిరుమల పరిసరాలలో చిరుత సంచరిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ పరిస్థితి క్రమంగా భక్తులలో భయం…

తిరుమలలో హై అలెర్ట్ – భద్రత పెంచిన టీటీడీ

జమ్మూకాశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో టీటీడీ యంత్రాంగం అలర్ట్‌…

తిరుమలలోని విశాఖ శారదా పీఠం భవనాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంటోంది

తిరుమలలోని విశాఖ శారదా పీఠం మఠానికి పెద్ద షాక్ తగిలింది. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ఈ పీఠం ఓ భవనాన్ని నిర్మించుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఈ…

టీటీడీ EO బంగ్లాలోకి నాగుపాము

టీటీడీ గోశాల వివాదం వేళ షాకింగ్ ఘటన ఒకటి చోటుచేసుకుంది. టీటీడీ ఈవో శ్యామలారావు నివసిస్తున్న బంగ్లాలోకి నాగుపాము ప్రవేశించింది. పామును పట్టుకుని గోనె సంచిలో వేసే…

భూమన కరుణాకర్‌రెడ్డిపై తిరుప‌తి ఎస్వీయూ పోలీసుల వద్ద కేసు నమోదు

తిరుప‌తి: టీటీడీ మాజీ ఛైర్మన్‌, వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డిపై తిరుప‌తి ఎస్వీయూ పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ గోశాలపై చేసిన అసత్య ఆరోపణలతో భక్తుల…

తిరుమలలో పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా తలనీలాలు సమర్పణ — ట్రోల్స్‌పై విజయశాంతి కౌంటర్

పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా, తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా, ఆమె స్వామి వారికి తలనీలాలు సమర్పించి, చిన్నారి మార్క్ శంకర్ పేరిట…

తిరుమలలో టీటీడీ అధికారుల నిర్లక్ష్యం.. చెప్పులతో ఆలయానికి వెళ్లిన భక్తులు!

తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ అధికారుల నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. పాదరక్షలు వేసుకున్న భక్తులు ఆలయ మహాద్వారం వరకు బేధభావం లేకుండా ప్రవేశించిన ఘటనపై ప్రస్తుతం…