ఫార్మాసిటీ భూసర్వే వద్ద రైతుల ఆందోళన..
ఫార్మాసిటీ భూసర్వే వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ భూములను బలవంతంగా లాక్కుంటున్నారని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా రైతులు బోరున విలపిస్తూ, తమ జీవితాలను…
ఫార్మాసిటీ భూసర్వే వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ భూములను బలవంతంగా లాక్కుంటున్నారని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా రైతులు బోరున విలపిస్తూ, తమ జీవితాలను…
నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గత కొన్ని రోజులుగా ఎండ, ఉక్కపోతతో ఇబ్బంది పడిన హైదరాబాద్ వాసులకు మంగళవారం మధ్యాహ్నం నుంచి చల్లదనాన్ని తెచ్చిన వర్షం కొంత…
హైదరాబాద్, ఏప్రిల్ 03: కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై గురువారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ భూముల రక్షణకు పలు పిటిషన్లు దాఖలవగా, పిటిషనర్ల తరఫున…
అండమాన్ & నికోబార్ దీవుల్లో నిషేధిత గిరిజన ప్రాంతంలో ప్రవేశించిన కేసులో ఒక అమెరికన్ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెంఠినెలీస్ తెగకు అనుమతి లేకుండా వెళ్లటంతో…
కర్ణాటక హైకోర్టు ఉబర్, ర్యాపిడో, ఓలా వంటి యాప్ ఆధారిత బైక్ ట్యాక్సీ సేవలను నిషేధించింది. రాబోయే ఆరు వారాల్లో ఈ కంపెనీలు తమ కార్యకలాపాలను నిలిపివేయాలని…
తెలంగాణ హైకోర్టు వక్ఫ్ బోర్డు విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక వ్యాఖ్యానిస్తూ, వక్ఫ్ బోర్డు దివ్య ఖురాన్ స్ఫూర్తిని విస్మరించిందని…
మయన్మార్లో సంభవించిన 7.7 తీవ్రత గల భూకంపం వల్ల మృతుల సంఖ్య 3,000 దాటింది. ఇప్పటి వరకు 4,515 మంది తీవ్రంగా గాయపడగా, 351 మంది ఆచూకీ…
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన సినీ నటుడు పోసాని కృష్ణమురళి కొద్ది రోజుల పాటు జైలు జీవితం…
మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు గురువారం పార్లమెంటులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలిసి చర్చించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,…
భారత దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ మరింత బలపడుతోంది. మార్చి 2025 నెలలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ద్వారా రికార్డు స్థాయిలో ₹24.77 లక్షల కోట్ల…