అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతివనం శంకుస్థాపన.
అమరావతి రాజధానిలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. తుళ్లూరు–పెదపరిమి మధ్య 6.8 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. రాష్ట్ర…
అమరావతి రాజధానిలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. తుళ్లూరు–పెదపరిమి మధ్య 6.8 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. రాష్ట్ర…
మలయాళ మెగాస్టార్ మోహన్లాల్ నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఎల్2: ఎంపురాన్’ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం,…
ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ అనధికారిక ఆన్లైన్ గేమింగ్ సంస్థల 357 వెబ్సైట్లను బ్లాక్ చేయగా, సుమారు 2,400 బ్యాంకు ఖాతాలను జామ్ చేసింది. తెలుగుతీరాల్లో ప్రారంభమైన బెట్టింగ్…
ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజుల నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ…
తెలుగు రాష్ట్రాల్లో మార్చి 2 నుండి 5వ తేదీ వరకు తీవ్ర ఉష్ణ తరంగం (Heatwave) ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ కాలంలో…
Delhi ఎన్నికల్లో పీపుల్స్ ఫస్ట్ అనే నినాదం Workout అయ్యిందని ఏపీ AP CM Chandrababu Naidu తెలిపారు. ఆ నినాదమే BJP ని గెలిపించిందని చెప్పారు.…
అమరావతి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మరియు రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్విట్జర్లాండ్ దేశం జ్యూరిక్ (Zurich) చేరుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి…
ముక్కోటి ఏకాదశి: తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు తిరుమల: ముక్కోటి ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు అధిక ప్రాముఖ్యత…
కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో నూతన సంవత్సర సందడి చిత్తూరు జిల్లా: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం నూతన సంవత్సర వేడుకలతో ఉత్సాహభరితంగా మారింది. స్వామివారిని…