రాష్ట్రంలో రైతుల ఆందోళన.. ఎండిన వరిపంటలతో బీఆర్ఎస్‌ నిరసన

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వరిపంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్‌ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ…

రాహుల్ గాంధీ ఆదేశాలతోనే ఎస్సీ వర్గీకరణ అమలు – సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన, ఈ వర్గీకరణను ఏఐసీసీ అగ్రనేత రాహుల్…

రైతు భరోసా సహా పలు రంగాలకు భారీ కేటాయింపులు

తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ మొత్తం రూ.3 లక్షల కోట్లు…

తెలంగాణ బడ్జెట్ 2025-26: అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత

తెలంగాణ 2025-26 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ, వ్యవసాయం, ఆరోగ్యం,…

సన్న బియ్యం ఎక్కడ? కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్

పేదలకు సన్నబియ్యం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ హామీపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు…

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ పెంపు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ (బ్యాక్‌వర్డ్ క్లాస్) వర్గాల కోసం విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్‌ను పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ…

ఉదయం కూల్చివేత.. సాయంత్రానికి సీసీ రోడ్డు: కిస్మత్పుర రోడ్డు వివాదానికి శాశ్వత పరిష్కారం

బండ్లగూడ జగీర్ మున్సిపాలిటీ పరిధిలోని కిస్మత్పురాలో రహదారి వివాదానికి శాశ్వత పరిష్కారం లభించింది. సోమవారం ఉదయం బండ్లగూడ జగీర్ మున్సిపాలిటీ అధికారులు, హైడ్రా సంయుక్తంగా రహదారికి అడ్డంగా…

DCP Vijay Kumar: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌పై స్ట్రాంగ్ వార్నింగ్

డీసీపీ విజయ్ కుమార్ హెచ్చరిస్తూ.. “బెట్టింగ్ యాప్స్ ద్వారా అధికంగా డబ్బులు సంపాదించవచ్చంటూ నిరుద్యోగ యువతకు ఆశ చూపుతున్నారు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఎవరూ ప్రమోట్ చేయవద్దు.…

హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్‌పై కేంద్ర మంత్రి గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి చర్చలు

మహానగరం చుట్టూ నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్ట్‌పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చలు జరిపినట్లు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy…

హైకోర్టును మభ్యపెట్టిన పిటిషనర్‌కు రూ. కోటి జరిమానా

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ సంచలన తీర్పు వెలువరించారు. హైకోర్టును తప్పుదోవ పట్టించిన పిటిషనర్‌కు భారీ జరిమానా విధిస్తూ ఆయన తీర్పు ఇచ్చారు. ఇంతకీ వివరాల్లోకి…