రైతుల సమస్యలపై గన్‌పార్క్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నిరసన.

హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వినూత్నంగా నిరసన తెలిపారు. “గణపతి బప్పా మోరియా… రైతులకు కావాలి యూరియా” అంటూ నినాదాలు చేశారు. రైతుల సమస్యలు,…

ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్,…

తెలుగు గడ్డపైనే జన్మించాను, అందుకే హిందీ, ఇంగ్లీష్ మాట్లాడలేను – మంత్రి సీతక్క

తెలంగాణ మంత్రి సీతక్క (Minister Seethakka) తన మాతృభాష తెలుగు మాత్రమేనని, హిందీ (Hindi) లేదా ఇంగ్లీష్ (English) భాషల్లో మాట్లాడలేనని శాసనసభ వేదికగా స్పష్టం చేశారు.…

తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్ బెట్టింగ్‌లపై కఠిన నిర్ణయం – ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు

రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ బెట్టింగ్ (Online Betting) యాప్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కఠిన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM…

తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్, భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం – అసెంబ్లీ వేదికగా హాట్ టాపిక్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పదోరోజు కూడా వాడివేడిగా కొనసాగుతున్నాయి. పలు కీలక అంశాలపై విస్తృత చర్చ జరుగుతుండగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ సీఎం భట్టి…

కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు – టూరిజం అభివృద్ధిపై దృష్టి

కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించారు. గతంలో తాను చేసిన “ఏ ఇజం లేదు, ఉన్నది టూరిజమే” వ్యాఖ్యపై అప్పట్లో విమర్శలు వచ్చినప్పటికీ,…

అసెంబ్లీ సమావేశాలపై మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన…

కోమటిరెడ్డి వ్యాఖ్యలు వివాదాస్పదం – అసెంబ్లీలో తలెత్తిన ఉద్రిక్తత

తెలంగాణ అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ, రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. సినీ…

మంత్రి సీతక్క: బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది, కౌషిక్ రెడ్డికి కౌంటర్

రైతు బోనస్ అంశంపై మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, బోనస్ అందిస్తామనే మాటను నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో జరిగిన…

రాష్ట్రంలో రైతుల ఆందోళన.. ఎండిన వరిపంటలతో బీఆర్ఎస్‌ నిరసన

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వరిపంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్‌ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ…