ఏపీ ఆర్థిక సంక్షోభంపై జగన్ తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆదాయం…

సింగయ్య భార్యను బెదిరించి రాజకీయాలు చేస్తున్నారా?: సీఎం

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు, నిర్దాక్షిణ్యమైన ప్రవర్తనలపై తీవ్రంగా స్పందించారు. “తప్పుడు ప్రచారాలు తాత్కాలికం, కానీ చేసిన పనులు శాశ్వతం” అంటూ…

టీడీపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టిన వైఎస్సార్‌సీపీ అధినేత.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు .…

మిథున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలనపై వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యాపిస్తున్న అరాచక పాలన ప్రజలకు భయాన్ని సృష్టిస్తూ…

జగన్ : తప్పుడు కేసులతో భయపడే ప్రసక్తి లేదు

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు నమోదు చేసినా, ఎంత ఇబ్బందులకు గురి చేసినా, తాను గానీ, పార్టీ శ్రేణులు గానీ భయపడబోయే ప్రసక్తి లేదని…

చంద్రబాబు పోలవరం సందర్శన: ప్రాజెక్టు పనుల పురోగతి, సహాయ పునరావాసంపై సమీక్ష

పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) నిర్మాణానికి ఊపొచ్చింది. గత ఐదేళ్లలో పనులు నెమ్మదించగా, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ వేగం పెంచింది. ముఖ్యమంత్రి నారా…

ప్రస్తుతం రాజకీయాలపై ప్రముఖ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు

ప్రముఖ సినీనటుడు సుమన్ ఏపీలోని కూటమి ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాంబినేషన్ బాగుందని అభిప్రాయపడ్డారు. ఎన్డీయే…

వైఎస్ షర్మిల ఆగ్రహం: పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఏపీసీసీ చీఫ్

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పొరుగు రాష్ట్రాల కంటే అధికంగా ఉన్నాయని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. గతంలో కూటమి పార్టీలు ప్రజలకు…

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం.. పలు కీలక అంశాలపై చర్చ

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర సచివాలయంలో సోమవారం ప్రత్యేక కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక బిల్లులకు మంత్రివర్గం ఆమోదం…

స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా సీఎం చంద్రబాబు ప్రజలతో ముఖాముఖి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తణుకులో జరిగిన ‘స్వచ్ఛ్ దివస్’ కార్యక్రమంలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి పలు ప్రశ్నలకు సీఎం…