హరీష్ రావు ఢిల్లీలో న్యాయ నిపుణులతో భేటీ
ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్పై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ కీలక నేత, మాజీ నీటి…
ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్పై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ కీలక నేత, మాజీ నీటి…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఈ కేసులో ఇక విచారణ చేయాల్సిందేమీ మిగల్లేదని, తమ తరఫున దర్యాప్తు…
దర్శన్ బెయిల్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రేణుక స్వామి హత్య కేసులో కర్నాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.…
నీట్ కౌన్సెలింగ్ మరియు మెడికల్ సీట్ల కేటాయింపులో విద్యార్థులను ఇబ్బంది పెట్టకూడదని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్థానికత అంశంపై స్పష్టమైన పరిష్కారం తీసుకురావాలని సూచించింది. లేనిపక్షంలో…
ముంబయి ట్రైన్ పేలుళ్ల కేసులో మరోసారి సంచలన మలుపు తిరిగింది. 2006లో ముంబయి సబర్బన్ రైళ్లలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 189 మంది ప్రాణాలు…
ఢిల్లీ: ఏపీకి చెందిన ఐపీఎస్ అధికారి సంజయ్ ముందస్తు బెయిల్ కు 49 పేజీలతో రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇవ్వడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముందస్తు…
ఓటరు జాబితాలో నకిలీ ఓటర్లను తొలగించడమే లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) చేపట్టినట్లు ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. దీనివల్ల ఓటర్లకు ఎలాంటి నష్టం…
సూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూముల అక్రమ కేటాయింపుల కేసులో Enforcement Directorate (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ కేసులో…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దుకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా దర్యాప్తు పట్ల తగిన…
ఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర ఇన్ఫెక్షన్ కారణంగా ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.…