మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మీడియా ఛానల్స్కు సూచన
భద్రతా దళాలకు సంబంధించిన రక్షణ కార్యకలాపాలు మరియు కదలికలను మీడియా ఛానల్స్, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయడం ఆపాలని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ విజ్ఞప్తి…
భద్రతా దళాలకు సంబంధించిన రక్షణ కార్యకలాపాలు మరియు కదలికలను మీడియా ఛానల్స్, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయడం ఆపాలని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ విజ్ఞప్తి…
జమ్మూకాశ్మీర్లో శుక్రవారం ఉదయం నుంచి ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. బందిపొరాలో ఉగ్రవాదుల కదలికలపై పక్కా సమాచారం అందుకున్న తర్వాత భద్రతా దళాలు…
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులోని దండకారణ్యం ప్రాంతంలో మావోయిస్టులపై ఎరవేత్ ఆపరేషన్ మరింత తీవ్రతరమైంది. ముఖ్యంగా కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో గత మూడు రోజులుగా భద్రతా బలగాలు పెద్ద ఎత్తున…
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. రాజౌరీ జిల్లా నియంత్రణ రేఖ సమీపంలో ఆర్మీ జవాన్లను తీసుకెళ్తున్న ట్రక్కును లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. అయితే, ఈ…
భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్గడ్, బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్తో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ-ఛత్తీస్గడ్ సరిహద్దు వద్ద హై అలర్ట్ ప్రకటించారు. మావోయిస్టులు ప్రతీకార దాడులు…
భారత భూభాగాన్ని ఎవరూ ఆక్రమించలేదు: బీఎస్ఎఫ్ న్యూఢిల్లీ, జనవరి 8: అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 5 కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని బంగ్లాదేశ్ ఆక్రమించిందని వచ్చిన వార్తలను…
జమ్మూ కశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో గురువారం జరిగిన ఎన్కౌంటర్ లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా బలగాలు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో ఈ…