ఉండవల్లిలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్…

ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను శ్రద్ధగా స్వీకరించిన మంత్రి,…

కడపలో భూ వివాదంపై హైకోర్టు కీలక ఆదేశాలు.

కడప జిల్లాలోని సీకే దిన్నె మండలంలోని వివాదాస్పద భూములపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుల కుటుంబానికి చెందిన కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు…

మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జల.

మంగళగిరి టీడీపీ ఆఫీస్‌పై 2021లో జరిగిన దాడి కేసుకు సంబంధించి వైసీపీ నేత, అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఈ…