కేటీఆర్ ఆగ్రహం – రేవంత్‌పై తీవ్ర విమర్శలు

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విధానాలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు హైదరాబాద్…

హైదరాబాద్‌లో ఎలీ లిల్లీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభం

గచ్చిబౌలిలో అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ ఎలీ లిల్లీ (Eli Lilly) తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి…

కాంగ్రెస్ – 15 వేల మందితో ప్రత్యేక రైలు ఢిల్లీకి

చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేరుకున్నారు. అనంతరం కార్యకర్తలతో కలిసి రైల్లో నాగపూర్ వరకు ప్రయాణించారు.…

CM పై బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ఫైర్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలతో బీసీ సమాజాన్ని అవమానించారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.…

సంచలన ఆరోపణలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, రేవంత్…

జూలై 28కి వాయిదా పడిన తెలంగాణ కేబినెట్ సమావేశం

తెలంగాణ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. జూలై 25న జరగాల్సిన ఈ భేటీ ఐదుగురు మంత్రులు ఢిల్లీలో ఉండటంతో నిలిపివేయబడింది. తాజా నిర్ణయం ప్రకారం, సీఎం రేవంత్…

కేంద్ర ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ: తెలంగాణలో చరిత్రాత్మక బీసీ కులగణన చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీని ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లతో బీసీ బిల్లులు అసెంబ్లీలో ఆమోదించామని, అయితే కేంద్రం…

రేవంత్ రెడ్డి ‘ఫ్లైట్ మోడ్ సీఎం’ : Kavitha

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత నిరంతరం ఢిల్లీకి ప్రయాణిస్తున్న…

మంద కృష్ణ మాదిగ విమర్శలు..?

రాష్ట్రంలో పింఛన్‌దారులు మోసపోతున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగుల పింఛన్…

తెలంగాణ రైజింగ్ – 2047పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ముందుండే “తెలంగాణ రైజింగ్ – 2047” లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCs)…