రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు:
తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీలోని పాత సామాను బయటకు పోవాలని ఆయన…
తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీలోని పాత సామాను బయటకు పోవాలని ఆయన…
కేంద్రం చేపట్టనున్న డీలిమిటేషన్ విధానంపై వివిధ రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, తాజాగా…
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ అసెంబ్లీకి హాజరుకాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ…
అంగన్వాడీలకు అన్యాయం జరుగుతోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలకు న్యాయం…
బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించేలా టీడీపీలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన విధానాన్ని సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కావలి…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వంశీని మరోసారి విచారించేందుకు 10 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలంటూ…
మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అంతర్జాతీయ మహిళా…
మహిళలను గౌరవిస్తూ, వారి అభ్యున్నతికి కృషి చేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ (BJP) అని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు.…
ఏపీ అసెంబ్లీలో శుక్రవారం మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) ఆరోగ్య పరిస్థితిపై చర్చ చోటుచేసుకుంది. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara…
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో వరుస భేటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం కేంద్ర హోం…