ఎన్డీయే పార్లమెంటరీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు
పార్లమెంటులో జరిగిన చర్చలో ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ఎన్డీయే ప్రభుత్వం సమర్థవంతంగా ప్రదర్శించిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్పై జరిగిన చర్చలో ప్రతిపక్షం ‘సెల్ఫ్…
పార్లమెంటులో జరిగిన చర్చలో ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ఎన్డీయే ప్రభుత్వం సమర్థవంతంగా ప్రదర్శించిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్పై జరిగిన చర్చలో ప్రతిపక్షం ‘సెల్ఫ్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చోళ సామ్రాజ్య చక్రవర్తి రాజేంద్ర చోళ–1 గౌరవార్థంగా ₹1,000 విలువైన స్మారక నాణెం విడుదల చేశారు. 11వ శతాబ్దంలో చోళ సామ్రాజ్యాన్ని…
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ ఇప్పటివరకు 42 దేశాలను సందర్శించినప్పటికీ, నెలలుగా హింసతో అల్లకల్లోలంగా ఉన్న…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2న అమరావతికి పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను ప్రధానమంత్రి కార్యాలయం ఖరారు చేసింది. ఈ పర్యటనలో అమరావతి నిర్మాణ పనుల…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అమరావతిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర…
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కీలక విజ్ఞప్తి చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ కలిసి…
మే 2వ తేదీన అమరావతికి స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. రాష్ట్ర రాజధాని అభివృద్ధి పునరుద్ధరణ ప్రాజెక్ట్లో భాగంగా పునర్నిర్మాణ పనులకు మోదీ శంకుస్థాపన…
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లోని అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపది…
భారత ప్రధాని నరేంద్ర మోదీ బాంకాక్లో జరుగుతున్న BIMSTEC సదస్సు సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక…
న్యాయపరమైన చర్చల అనంతరం బిల్లు ఆమోదంరాజ్యసభలో వక్ఫ్ (సవరణ) బిల్లుకు ఆమోదం లభించడంతో పార్లమెంటు రెండు సభలూ – లోకసభ మరియు రాజ్యసభ – ఈ బిల్లును…