ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ భారతపై దాడి చేసినట్లు ఆరోపణ.
పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడిని సాకుగా చూపి, భారత్ తమ దేశంపై దాడికి పాల్పడిందని తీవ్ర ఆరోపణలు చేశారు. జాతినుద్దేశించి…
పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడిని సాకుగా చూపి, భారత్ తమ దేశంపై దాడికి పాల్పడిందని తీవ్ర ఆరోపణలు చేశారు. జాతినుద్దేశించి…
పాక్ వైపు నుండి చేసిన ఆరోపణలపై ఆఫ్గాన్ రక్షణ శాఖ స్పందించింది. పాకిస్థాన్, ఆఫ్గానిస్తాన్ భూభాగం నుండి భారత్ పై దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలు చేసిన విషయం…
నేడు, ప్రధానమంత్రి మోదీ తన నివాసంలో త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) మరియు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో అత్యవసర సమావేశం…
భారతదేశానికి స్వాతంత్ర్యం రావడం 75 సంవత్సరాలయినప్పటికీ, పాకిస్తాన్తో అనేక కష్టాలు, సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి అని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. పాకిస్తాన్ నుంచి భారతదేశం ఎదుర్కొన్న…
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో, చైనా ఇరు దేశాలను శాంతియుత పరిష్కారం కోసం సంయమనం పాటించాల్సిందిగా సూచించింది. ఈ విషయమై చైనా అధికారికంగా ప్రకటిస్తూ,…
పాకిస్థాన్పై భారత్ చేస్తున్న ధర్మయుద్ధానికి ప్రతీ ఒక్కరి నైతిక మద్దతు అవసరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన పార్టీ తరఫున వచ్చే మంగళవారం ఉదయం…
భారత్తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా మహమ్మద్ ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ, పాకిస్థాన్ ఏ…
భారత ప్రభుత్వం పాకిస్థాన్ నుండి వస్తున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రక్షణ వ్యూహంలో భాగంగా, అవసరమైన సమయంలో టెరిటోరియల్ ఆర్మీ సేవలను…
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని మద్దతు ఇస్తోందని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి యునైటెడ్ కింగ్డమ్లో స్పష్టం చేశారు. భారత-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన…
పాకిస్తాన్లోని బలూచిస్థాన్ ప్రాంతంలోని ప్రజలు తమ స్వాతంత్ర్య హక్కుల కోసం పోరాటం చేస్తున్నరు. వారు తమ ఉగ్రవాద సమూహాల ద్వారా ఆత్మనిర్భరతకు కోరిక వ్యక్తం చేస్తూ, బలూచిస్థాన్ను…