టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన అమెరికా – పాక్ స్పందన

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత అమెరికా, పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న నిషేధిత లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌)ను ఉగ్రవాద…

ఇరాన్ సైనికాధికారి సంచలన వ్యాఖ్యలు

ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఒకవేళ అణుదాడికి దిగితే, పాకిస్థాన్ తక్షణమే ఇజ్రాయెల్‌పై అణుబాంబు వదులుతుందని ఇరాన్‌కు చెందిన ఓ సీనియర్ సైనిక అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్…

ఉగ్రవాదంపై రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం గుజరాత్‌లోని భుజ్‌లోని భారత వైమానిక దళ (ఐఏఎఫ్) స్థావరంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఆపరేషన్ సింధూర్” ఇంకా ముగియలేదని, ఇది…

“నిజమైన స్నేహానికి నిదర్శనం పాకిస్థాన్”

పాకిస్థాన్‌తో తమ దేశానికి ఉన్న అనుబంధాన్ని మరోసారి ప్రపంచానికి చాటుతూ, టర్కీ అధ్యక్షుడు రెజెప్ తయ్యిప్ ఎర్డోగాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంచైనా, చెడైనా పాకిస్థాన్ వెంటే…

పాకిస్థాన్‌ ఆరోపణలకు ప్రధాని మోదీ సమాధానం

భారత వాయు రక్షణ వ్యవస్థ అయిన ఎస్-400ను పాకిస్థాన్ ధ్వంసం చేశామని చేసిన ఆరోపణలకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టి సమాధానమిచ్చారు. మంగళవారం పంజాబ్ రాష్ట్రంలోని అదంపూర్…

11 మంది సైనికుల మృతి, 200 మందికి పైగా గాయాలు.

పహల్గామ్‌లో భారత జవానులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెప్పింది. ఈ దాడి వల్ల తీవ్ర నష్టాలు జరిగాయని…

పాకిస్థాన్ మళ్లీ మాస్క్ చించుకుంది

సీమాంతర ఉగ్రవాదాన్ని బలోపేతం చేస్తూ, వరుసగా తప్పులు చేస్తోన్న పాకిస్థాన్ తాజాగా మరో సంచలన తప్పిదాన్ని చేసి అడ్డంగా దొరికిపోయింది. అమెరికా ప్రభుత్వం గట్టి ఉగ్రవాదిగా ప్రకటించిన…

ఆఫ్రిది మరోసారి వివాదాస్పదంగా!

ఇటీవల భారత్‌పై యుద్ధం గెలిచామని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తమ వైపు నుండి సీజ్ ఫైర్ కోసం ఎలాంటి అభ్యర్థన…

ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ భారతపై దాడి చేసినట్లు ఆరోపణ.

పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడిని సాకుగా చూపి, భారత్ తమ దేశంపై దాడికి పాల్పడిందని తీవ్ర ఆరోపణలు చేశారు. జాతినుద్దేశించి…

ఆఫ్గాన్‌ : “భూభాగం నుండి దాడులు జరగలేదు”

పాక్‌ వైపు నుండి చేసిన ఆరోపణలపై ఆఫ్గాన్‌ రక్షణ శాఖ స్పందించింది. పాకిస్థాన్, ఆఫ్గానిస్తాన్ భూభాగం నుండి భారత్‌ పై దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలు చేసిన విషయం…