కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ సీఎం

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (శుక్రవారం) ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం…

నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్‌తో భేటీ

ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ…

అపార్ట్‌మెంట్ మెయింటెనెన్స్‌పై జీఎస్టీకి స్పష్టత

దేశవ్యాప్తంగా అపార్ట్‌మెంట్లలో నివసించే లక్షలాది కుటుంబాలకు మరియు వాటి సంక్షేమ సంఘాలకు జీఎస్టీ (GST) విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అపార్ట్‌మెంట్ నిర్వహణ (మెయింటెనెన్స్) ఛార్జీలపై…

‘‘ఒకే ఎన్నికలతో దేశానికి లాభం’’ – కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్..

2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా సుమారు ₹1 లక్ష కోట్ల వరకు ఖర్చు జరిగినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎన్నికల నిర్వహణపై…

నూతన ఆదాయపన్ను బిల్లు – 2025: డిజిటల్ ఆస్తుల పర్యవేక్షణకు కొత్త నిబంధనలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) నూతన ఆదాయపన్ను బిల్లు Income Tax Bill, 2025 గురించి కీలక ప్రకటన చేశారు. ఈ బిల్లు…

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలో కీలక మార్పులు – నిర్మలా సీతారామన్

మరికొద్ది రోజుల్లో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. కేంద్ర బడ్జెట్‌లో పేర్కొన్న పలు ముఖ్య అంశాలు ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి అమల్లోకి రానున్నాయి.…

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తమిళనాడు బడ్జెట్‌ పత్రాల్లో రూపాయి గుర్తు తొలగింపుపై మండిపడినట్టు

న్యూఢిల్లీ, మార్చి 14, 2025: తమిళనాడు బడ్జెట్‌ పత్రాల్లో రూపాయి గుర్తును (₹) తొలగించి “రూ.” అక్షరాన్ని చేర్చిన అంశంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌…

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్: చరిత్ర ఓ సముద్రం, తెలుసుకోవడం అవసరం

చరిత్ర అనేది సముద్రం లాంటిదని, దాన్ని సరిగ్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Union Minister Nirmala Sitharaman) అన్నారు. విశాఖ…

వెంకయ్య నాయుడు: విశాఖలో ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ.. మాతృభాష ప్రోత్సాహంపై కీలక వ్యాఖ్యలు

గీతం యూనివర్సిటీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Former…

దగ్గుబాటి వెంకటేశ్వరరావు ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకం ఆవిష్కరణ – సీఎం చంద్రబాబు ముఖ్య వ్యాఖ్యలు

విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో గురువారం దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య…