భారత వ్యోమగామి శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు: లోకేష్‌

భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతరిక్షంలో అడుగుపెట్టారు. దాదాపు 41 ఏళ్ల విరామం తర్వాత అంతరిక్షాన్ని తాకిన తొలి…

చంద్రుడిపై వదిలిన వ్యర్థాలను పునర్వినియోగం చేసే వారికి నాసా భారీ బహుమతి!

చంద్రుడిపై మానవ చరిత్రలో తొలిసారిగా వేసిన అడుగుల నుండి ఇప్పటికీ మిగిలిన అనేక సమస్యలలో ఒకటి — అక్కడ విసిరేసిన వ్యర్థాల సమస్య. ఈ క్రమంలో, అమెరికా…

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్ష అనుభవాలను పంచుకున్నారు…

దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మరియు ఇతర వ్యోమగామి బుచ్ విల్మోర్, ఇటీవల భూమి మీద సురక్షితంగా…

“సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌కు తక్కువ వేతనం.. నాసాపై విమర్శల వెల్లువ”

నాసా (NASA)కు చెందిన ప్రముఖ వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita Williams), బుచ్ విల్మోర్ (Butch Wilmore) తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో గడిపినందుకు కేవలం ₹1…

భూమి గరవ్యతాకర్షణానికి అలవాటు కావడానికి సునీతా విలియమ్స్ సహా క్రూ-9 బృందానికి 45 రోజుల రిహాబిలిటేషన్

సుదీర్ఘ అంతరిక్ష యాత్ర అనంతరం భూమ్మీదకు చేరిన క్రూ-9 వ్యోమగాములు, అందులో భాగంగా భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ కూడా, భూమి గురుత్వాకర్షణానికి అలవాటు పడేందుకు…

సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమికి చేరిక: ఏపీ అసెంబ్లీ అభినందనలు

సుదీర్ఘ అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని భూమికి సురక్షితంగా చేరిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ బృందానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అభినందనలు తెలిపింది. ఈ…

సునీతా విలియమ్స్ భూమికి తిరిగి రావడంపై చిరంజీవి, మాధవన్ స్పందన

నాసా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ 9 నెలల అనంతరం భూమికి తిరిగి వచ్చారు. మూడురోజుల ప్రయాణంగా ప్లాన్ చేసిన ఈ మిషన్, నౌకలోని ప్రొపల్షన్…

వ్యోమగాములపై సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్.. సునీతా విలియమ్స్‌కు శాసనసభ అభినందనలు

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita Williams) మరియు బారీ విల్మోర్ (Barry Wilmore) తొమ్మిది నెలల పాటు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌లో గడిపిన తర్వాత భూమికి…

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలలుగా నిలిచిపోయిన సునీతా విలియమ్స్ భూమి పయనం

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) గత 9 నెలలుగా స్థిరపడిపోయిన భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ శుక్రవారం భూమికి తిరుగు ప్రయాణం ప్రారంభించారు.…

అంతరిక్ష కేంద్రం నుండి మీడియాతో మాట్లాడిన సునీతా విలియమ్స్

మూడోసారి రోదసిలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ దాదాపు తొమ్మిది నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. అక్కడి నుంచే పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు..…