‘కుంభకర్ణ నిద్ర’ వీడిన మోదీ ప్రభుత్వం
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణల విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ…
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణల విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ…
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, దివంగత నటుడు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. కనకరత్నమ్మ…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ సామాజిక మాధ్యమాల ద్వారా…
భారత ప్రధాని నరేంద్ర మోదీ 15వ భారత్-జపాన్ వార్షిక సదస్సులో పాల్గొనడానికి శుక్రవారం టోక్యోకు చేరారు. ఆయన రాక సందర్భంగా టోక్యో విమానాశ్రయంలో ప్రవాస భారతీయులు పెద్ద…
ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ భేటీలో ప్రధానంగా తమిళనాడులోని చారిత్రక కీళడి…
ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన ఖరారైంది. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఆయన చైనాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా షాంఘై…
ప్రధాని నరేంద్ర మోదీ దేశ రాజధాని దిల్లీలో నూతనంగా నిర్మించిన కర్తవ్యభవన్ను ప్రారంభించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఈ భవనాన్ని నిర్మించారు. ఉమ్మడి కేంద్ర సచివాలయ…
భారత్పై మరిన్ని సుంకాలు (టారిఫ్లు) విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటికే 25 శాతం ప్రతీకార సుంకాలు అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో, అదనంగా కొత్త…
గోవా గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన అశోక్ గజపతిరాజు తొలిసారి ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి భవన్కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసారు.…
ఎఫ్-35 యుద్ధ విమానాల కొనుగోలుపై అమెరికాతో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక చర్చలు జరగలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ బల్వంత్ బస్వంత్ వాంఖడే…