ఈడీ విచారణకు అనిల్ అంబానీ హాజరు

మనీలాండరింగ్ కేసులో రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద అధికారులు ఆయన వాంగ్మూలాన్ని…

తిరుమల మిల్క్ డెయిరీ మేనేజర్ నవీన్ బొల్లినేని ఆత్మహత్య

తిరుమల మిల్క్ డెయిరీ మేనేజర్ నవీన్ బొల్లినేని ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయారు. చెన్నైలో ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రూ.45 కోట్ల…

కర్ణాటక డిప్యూటీ సీఎం తమ్ముడికి ఈడీ నోటీసులు

మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఐశ్వర్య గౌడ్ అనే మహిళ చేసిన సంచలన వ్యాఖ్యలతో, కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తమ్ముడు…

జగన్‌కు ఈడీ నుండి భారీ ఎదురుదెబ్బ — రూ.800 కోట్ల ఆస్తులు జప్తు

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) నుంచి పెద్ద షాక్ తగిలింది. మనీలాండరింగ్ కేసులో జగన్‌కు…