టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్టేట్‌మెంట్ నమోదు

తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును సిట్ అధికారులు మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో బాధితుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయడం ప్రారంభించిన సిట్‌ అధికారులు,…

మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తాజాగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్ల…

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్పందన.

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై ఏర్పాటు చేసిన కమిషన్ విచారణ అనంతరం బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్…

కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ ప్రతిస్పందన

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ గట్టిగా స్పందించారు. గురువారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, ఈ పథకం…

మంత్రివర్గ విస్తరణపై మహేష్ కుమార్ గౌడ్ స్పందన.

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణ ఈ నెలాఖరులో లేదా జూన్ తొలి వారంలో జరిగే…

TPCC చీఫ్ మహేష్ గౌడ్ ఫైరింగ్

మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తాజా వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఈటల…

BRS -BJP గుట్టును బయటపెట్టిన మహేశ్ కుమార్ గౌడ్..

తెలంగాణ రాజకీయాల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రక్షించేందుకు బీజేపీకి బీఆర్ఎస్…

కంచ గచ్చిబౌలి భూముల వివాదం: ప్రధాని మోదీపై మహేశ్ కుమార్ గౌడ్ మండిపాటు

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా తయారు చేసిన నకిలీ వీడియోలను చూసి ప్రధాని నరేంద్ర…

హెచ్‌సియు గచ్చిబౌలి భూమిపై టీపీసీసీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు..

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న హెచ్‌సియు కంచ భూముల అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐసీఐసీఐ బ్యాంక్ నుండి రూ.10,000 కోట్ల…

తెలంగాణకు బీజేపీ నిధుల పంపిణీ శూన్యం.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.…