శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద: 10 గేట్లు ఎత్తివేత.
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 4,46,558 క్యూసెక్కుల ఇన్…
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 4,46,558 క్యూసెక్కుల ఇన్…
కృష్ణా నదికి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రకాశం బ్యారేజ్కు వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బ్యారేజ్లోని మొత్తం 70…
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు…
ప్రకాశం బ్యారేజ్ వరద నీటితో నిండిపోవడంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ప్రస్తుతం 55 గేట్లను ఒక అడుగు మేర, మరో 15…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం ప్రాజెక్టును మంగళవారం సందర్శించారు. రాష్ట్రంలో నీటి ప్రాధాన్యతను ఉద్ధేశించడంతో పాటు ప్రజలకు జలవనరుల పరిరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో…
ప్రకాశం బ్యారేజ్ పై నుంచి కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను NDRF బృందం రక్షించింది. ఈ సంఘటన సాయంత్రం సమయానికి జరిగింది, మరియు NDRF…
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుకు నిజంగా తెలంగాణ…
తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు వేగంగా ఇవ్వాలి తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలను ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న ఏపీ ప్రభుత్వం…
తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ నిర్వహణ మండలికి (కేఆర్ఎంబీ) లేఖ రాసింది, ఇందులో శ్రీశైలం మరియు నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో ఉన్న నీరు పూర్తిగా తమ హక్కు అంటూ…