గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీలోకి తీసుకున్న అధికారులు
కృష్ణా జిల్లా ఆత్కూరు భూకబ్జా కేసులో వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు శనివారం ఒకరోజు కస్టడీకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం…
కృష్ణా జిల్లా ఆత్కూరు భూకబ్జా కేసులో వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు శనివారం ఒకరోజు కస్టడీకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం…
తమిళ, తెలుగు చిత్రసీమల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు బాబీ సింహా, అసలుగా తెలుగువాడు. కృష్ణా జిల్లా మోపిదేవిలో తన బాల్యాన్ని గడిపిన ఆయన, తాజాగా తన…
విజయవాడ వాసుల మెట్రో కల చివరికి సాకారం కానుంది. రాష్ట్ర విభజన అనంతరం పదేళ్లుగా ఊరిస్తున్న మెట్రో ప్రాజెక్ట్పై ఎట్టకేలకు ప్రభుత్వం తొలి నిర్ణయం తీసుకుంది. మెట్రో…
మల్లవల్లిలో బస్సు ఉత్పత్తి పునఃప్రారంభం | మార్చిలో అశోక్ లేలాండ్ ప్రారంభోత్సవానికి సన్నాహాలు అమరావతి: ప్రముఖ వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ (Ashok Leyland) తమ…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న 55 మంది వైద్యులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. వీరిలో అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. ఏకంగా…
కృష్ణా జిల్లా: గుడివాడలో సిగరెట్ కారణంగా వృద్ధుడు మృతి కృష్ణా జిల్లా, గుడివాడ: ద్రోణాదుల కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చల్లా వెంకటేశ్వరరావు (71) అనే వృద్ధుడు…
గన్నవరం ఎయిర్పోర్టులో పొగమంచు ప్రభావం: విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్టు గురువారం పొగమంచు ప్రభావానికి లోనైంది. దట్టమైన పొగమంచు కారణంగా ఎయిర్పోర్టు…
రేషన్ బియ్యం మాయం కేసు: అరెస్టులు కొనసాగుతున్నాయి.. కృష్ణాజిల్లా, మచిలీపట్నం: రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని…
పవన్ కళ్యాణ్: కృష్ణా జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన కృష్ణా జిల్లా:ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. విజయవాడ,…
పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా వైఎస్సార్సీపీ నేత మరియు మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధపై నమోదు అయిన కేసు…