గుజరాత్‌ సరిహద్దులో ఉద్రిక్తత

గుజరాత్ రాష్ట్రంలోని బనస్కాంతా జిల్లాలోని భారత్-పాకిస్థాన్ సరిహద్దులో శుక్రవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దేశ భద్రతకు సంబంధించి తీవ్ర హెచ్చరికగా భావిస్తున్న ఈ ఘటనలో ఓ…

Amit shah : పాకిస్థాన్ రేంజర్ల కాల్పుల్లో 10 మంది భారతీయ పౌరులు మరణం

భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. పహల్గామ్‌లో ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” అనంతరం, పాకిస్థాన్ రేంజర్లు నియంత్రణ రేఖ…

భారత్ చర్యలు ప్రారంభం

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టార్ వద్ద బీఎస్ఎఫ్‌కు చెందిన ఓ జవాన్ పొరపాటున అంతర్జాతీయ సరిహద్దును దాటి పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.…

ఇద్దరు ఉగ్రవాదులు హతం..

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు చేసిన యత్నాన్ని భారత భద్రతా దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయి. బుధవారం ఉదయం జరిగిన…