రోడ్డు ప్రమాదం కేసులో యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష .

ప్రముఖ టీవీ యాంకర్ లోబోకు రోడ్డు ప్రమాదం కేసులో జనగామ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. 2018లో జరిగిన ఒక ప్రమాదంలో ఇద్దరు వ్యక్తుల మృతికి…

ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ క్లీనింగ్ మెషీన్లు పంపిణీ.

ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రతను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వినూత్న కార్యక్రమం చేపట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ ప్రభుత్వ…

జూబ్లీహిల్స్‌లో ₹100 కోట్లు భూమి ఆక్రమణల నుంచి విముక్తి

నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు సమీపంలో, ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న సుమారు 2 వేల చదరపు గజాల భూమిని హైదరాబాద్ డెవలప్‌మెంట్ అండ్ రీఫార్మ్ అథారిటీ (HYDRA)…

హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులు: మైక్రోసాఫ్ట్ కొత్త ఆఫీస్ లీజు

టెక్ దిగ్గజ సంస్థల పెట్టుబడులకు హైదరాబాద్‌ నగరం కేంద్రంగా మారుతోంది. ఈ క్రమంలోనే ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్, నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో భారీ ఆఫీస్…

అనుష్క ‘ఘాటి’ సినిమాకు కలిసొచ్చిన అదృష్టం..

దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఒకప్పుడు హీరోలతో సమానమైన మార్కెట్ సాధించిన నటి అనుష్క శెట్టి. ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో…

శంషాబాద్‌లో విమానానికి తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అలయన్స్ ఎయిర్‌లైన్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్తున్న ఈ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక…

కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకుల మృతి

రామంతాపూర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో జరిగిన విషాద ఘటన మరువకముందే, హైదరాబాద్‌లో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. బండ్లగూడ ప్రాంతంలో వినాయక విగ్రహాన్ని తరలిస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు…

పాతబస్తీలో కాలువలో పడ్డ కారు

హైదరాబాద్‌లోని పాతబస్తీ, బాబానగర్ ప్రాంతంలో భారీ వర్షం కారణంగా అదుపుతప్పిన కారు కాలువలోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులను స్థానిక ప్రజలు, వాహనదారులు చాకచక్యంగా రక్షించారు.…

ముగ్గురు యువతులను పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లికొడుకు అరెస్ట్

ప్రేమ పేరుతో ముగ్గురు యువతులను మోసం చేసిన ఒక నిత్య పెళ్లికొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. రఫీ అలియాస్ రవి కుమార్ అనే ఈ వ్యక్తి కాలేజీ…

కూకట్‌పల్లిలో 12ఏళ్ల బాలిక దారుణ హత్య

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 12 ఏళ్ల బాలికను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర…