బెట్టింగ్ యాప్ కేసు: ఈడీ విచారణకు సురేష్ రైనా

ముంబై: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ల కేసులో భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయన…

ఈడీ విచారణకు హాజరైన నటి మంచు లక్ష్మి

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ల కేసులో నటి మంచు లక్ష్మి ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించనున్నారు. కేసు…

బెట్టింగ్ యాప్స్ కేసులో రానా దగ్గుబాటి ఈడీ విచారణ పూర్తి

బెట్టింగ్ యాప్స్ కేసులో ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ఎదుర్కొన్నారు. ఈడీ అధికారులు రానాను సుమారు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు.…

విజయ్ దేవరకొండకు ఈడీ సమన్లు

నటుడు విజయ్ దేవరకొండ ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన కేసులో ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో…

సంచలన ఆరోపణలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, రేవంత్…

బెటింగ్ యాప్ కేసు – టాలీవుడ్ ప్రముఖులకు సమన్లు

బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటులకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో విచారణ కోసం రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, విజయ్…

నీరవ్ మోదీ సోదరుడు నెహాల్ మోదీ అమెరికాలో అరెస్ట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) రూ.13,578 కోట్ల కుంభకోణం కేసులో దర్యాప్తు సంస్థలకు కీలక విజయంగా మలచుకునే పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

రూ.100 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ

కర్ణాటక ముడా కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక ముందడుగు వేసింది. దాదాపు రూ.400 కోట్ల ఆర్థిక అక్రమాలకు సంబంధించిన ఈ వ్యవహారంలో, రూ.100 కోట్ల…

కేంద్ర నిధులపై వివాదం, అభివృద్ధి ప్రాజెక్టుల అడ్డంకులు!

CM Revanth Reddy (CM రేవంత్ రెడ్డి) ఆరోపణలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరోసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)పై…

డీఎంకే ఎంపీ కదిర్‌ ఆనంద్‌ కళాశాలలో రూ.13.7 కోట్లు స్వాధీనం – ఈడీ తనిఖీలు

డీఎంకే ఎంపీ కదిర్‌ ఆనంద్‌(DMK MP Kadir Anand)కు చెందిన కళాశాలలో ఇటీవల జరిపిన తనిఖీల్లో రూ.13.7 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు వెల్లడించారు.…