ఈసీపై రాహుల్ ఆరోపణలకు స్టాలిన్ మద్దతు

న్యూఢిల్లీ: బీజేపీ, ఎన్నికల కమిషన్ (ఈసీ) కలిసి నేరపూరిత మోసాలకు పాల్పడ్డాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ మద్దతు…

ఢిల్లీలో విపక్షాల భారీ ర్యాలీ: ఈసీకి వ్యతిరేకంగా నినాదాలు

బిహార్‌లో ఓట్ల జాబితా సవరణకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘ఇండియా’ కూటమి భారీ ర్యాలీ చేపట్టింది. పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం (ఈసీ) కార్యాలయం వరకు…

‘విపక్షాల గొంతు నొక్కేందుకే అరెస్ట్‌లు’

ఎన్నికల సంఘం (ఈసీ) కార్యాలయం వైపు ర్యాలీగా వెళ్తున్న సమయంలో తమను అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం…

ఢిల్లీలో రాహుల్ గాంధీ సహా విపక్ష నేతల అరెస్ట్

బిహార్ ఓట్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ఎన్నికల సంఘం (ఈసీ) కార్యాలయానికి ర్యాలీగా వెళ్తున్న విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్…

పార్లమెంట్ నుండి ఈసీ వరకు విపక్ష ఎంపీల ర్యాలీ

బిహార్‌లో ఓట్ల జాబితా సవరణకు నిరసనగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం…

ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం

దేశంలో ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. గత ఆరేళ్లుగా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయని,…

రాహుల్ గాంధీ ఎన్నికల మోసంపై భారీ హెచ్చరిక

భారత రాజ్యాంగం ప్రసాదించిన ‘ఒక వ్యక్తి – ఒక ఓటు’ హక్కుపై దాడి జరిగితే, ఎన్నికల కమిషన్ (ఈసీ)పై కూడా తాము దాడి చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత,…

ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్ వాడాలి

కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) ఎన్నికల సంస్కరణలపై బీఆర్ఎస్ తమ అభిప్రాయాలను తెలియజేసింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ, ఈవీఎంలకు బదులుగా పేపర్ బ్యాలెట్ ద్వారా…

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పనితీరుపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని బోస్టన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో…