తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్షుడి ఎంపికపై తుది నిర్ణయం కేంద్ర…

తెలంగాణ రాజకీయాల్లో కొత్త వింత

కల్వకుంట్ల కవిత రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు కేంద్రంగా మారింది. ఈ లేఖపై ఇప్పటికే రేవంత్ క్యాబినెట్‌లోని పలువురు మంత్రులు తీవ్ర స్పందనలు వ్యక్తం…

రేవంత్ ప్రభుత్వంపై బండి సంజయ్ విమర్శలు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందాల పోటీలకు కోట్లాది రూపాయలు వెచ్చించిన రేవంత్…

బండి సంజయ్ ఫైర్‌..

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం మాటలు…

బండి సంజయ్ సీరియస్‌ : టీజీపీఎస్‌సీకి లేఖ

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలపై అభ్యర్థుల ఆందోళనలకు సంబంధించి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఈ…

పహల్గామ్ ఘటనపై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది

హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీ కేంద్రంలో నిర్వహించిన రోజ్‌గార్ మేళాలో పాల్గొన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, పహల్గామ్ దాడిపై తీవ్రంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో…

సైబర్ మోసం నుంచి తెలుగు యువతిని కాపాడిన : BJP నాయకుడు

బ్యాంకాక్‌లో ఉద్యోగాల పేరుతో మోసపోయి మయన్మార్‌లో సైబర్ మోసాల ఉచ్చులో చిక్కుకున్న తెలుగు యువకులను కేంద్ర మంత్రి బండి సంజయ్ సురక్షితంగా స్వదేశానికి రప్పించారు.కేంద్ర హోంశాఖ మంత్రి…

సచివాలయంలో ఏఐసీసీ సమీక్షపై బండి సంజయ్ మండిపాటు..

కరీంనగర్‌, ఏప్రిల్ 6: తెలంగాణలో పాలన పూర్తిగా భ్రష్టుపట్టిందని, దీనికి మంత్రివర్గ విస్తరణను ఏఐసీసీ నిర్ణయించడం, సచివాలయంలో కాంగ్రెస్ నేతలు సమీక్షలు నిర్వహించడం ప్రత్యక్ష ఉదాహరణలని కేంద్ర…

కరీంనగర్‌లో టీటీడీ ఆలయ నిర్మాణానికి వేగం తెచ్చేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ..

కరీంనగర్‌లో నిర్మించాల్సిన టీటీడీ ఆలయానికి తగిన వేగం అందించాల్సిందిగా టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడును కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి ప్రజల్లో…

బండి సంజయ్ విమర్శలు: కంచె గచ్చిబౌలి భూములను వేలం వేయడం కుదరదని అన్నారు..

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వాన్ని కంచె గచ్చిబౌలి భూములపై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాయని తీవ్రంగా విమర్శించారు. ఆయన తెలిపారు, 400…