అంబటి రాంబాబుపై పోలీసుల కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్తతలపై మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు…

ఢిల్లీ పర్యటనలో నారా లోకేశ్: కీలక భేటీలు

ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ చేరుకున్నారు. నిన్న రాత్రి అక్కడికి వచ్చిన లోకేశ్‌ నేడు, రేపు…

వేధింపులపై ఎన్‌సీడబ్ల్యూకు ఫిర్యాదు చేసిన విడుదల రజిని

ప్రభుత్వం తన పట్ల తీసుకుంటున్న అన్యాయ వైఖరిని నిరసిస్తూ మాజీ మంత్రి విడుదల రజిని కేంద్ర ప్రభుత్వ కమిషన్లను ఆశ్రయించారు. ప్రభుత్వ అనుకూల మీడియా, సోషల్ మీడియా…

సీఎం ఏడాది పాలన వైఫల్యాలపై వైసీపీ విమర్శలు

తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఏడాది పాలనపై వైఫల్యాలను వివరిస్తూ ప్రత్యేక పుస్తకాన్ని వైసీపీ నేతలు…

డీసీసీబీల్లో వైసీపీ హయాంలో భారీ అవినీతి

గత ప్రభుత్వం హయాంలో డీసీసీబీలు అవినీతికి కేంద్రబిందువులుగా మారాయని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. గురువారం గుంటూరులో జిల్లా సహకార బ్యాంకు…

కడప ఘటనపై హోం మంత్రి మౌనం దారుణం: వరుడు కల్యాణి ఆవేదన.

కడప జిల్లాలో బాలికపై జరిగిన పాశవిక ఘటనపై రాష్ట్ర హోం మంత్రి ఇప్పటికీ స్పందించకపోవడాన్ని ఎమ్మెల్సీ వరుడు కల్యాణి తీవ్రంగా ఖండించారు. మూడు సంవత్సరాల చిన్నారి పాపపై…

నకిలీ ఇళ్ల పట్టాల కేసులో విచారణ

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీని నకిలీ ఇళ్ల పట్టాల కేసులో విచారించేందుకు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. బాపులపాడు మండలంలో…

జకియా ఖాన్ బిజేపి పార్టీలో చేరినట్టు ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన జకియా ఖాన్, ఆమె ఎమ్మెల్సీ పదవిని కూడా రాజీనామా చేసిన తరువాత బిజేపి పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో,…

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, పీఎస్ఆర్ ఆంజనేయుల అరెస్టును ‘డర్టీ డైవర్షన్ పాలిటిక్స్’గా అభివర్ణించారు

వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్కే రోజా పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు అంశంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. అరెస్టును ‘డర్టీ డైవర్షన్ పాలిటిక్స్’గా అభివర్ణిస్తూ, తన వైఫల్యాలను…

ఏపీ మద్యం స్కాం : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై సిట్ విచారణ..

ఏపీ మద్యం స్కాం’ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ వేగవంతం చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం, ధరలు, బ్రాండ్ల ఎంపిక, సరఫరాదారులతో…