హైదరాబాదులోని హయత్ నగర్ యూనివర్శిటీ (HCU) విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.
సచివాలయంలో జరిగిన సమావేశంలో HCU టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూప్స్, మరియు సబ్ కమిటీ సభ్యులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఇద్దరు విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించేందుకు సంబంధిత చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.
Read More : ప్రేమ వివాహం నిరాకరణపై యువకుడు ఆత్మహత్య: మేడ్చల్ జిల్లా విషాద ఘటన
