శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చిరుత మృతి – రోడ్డు ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు సింగనపల్లి అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చిరుత మృతి చెందింది. విజయవాడ జాతీయ రహదారిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Home » శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చిరుత మృతి – రోడ్డు ప్రమాదం