ఆంధ్రప్రదేశ్లోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు సింగనపల్లి అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చిరుత మృతి చెందింది. విజయవాడ జాతీయ రహదారిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Share This
ఆంధ్రప్రదేశ్లోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు సింగనపల్లి అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చిరుత మృతి చెందింది. విజయవాడ జాతీయ రహదారిలో ఈ ఘటన చోటు చేసుకుంది.