రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి: నిజామాబాద్ జిల్లాలో ఘటన.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జక్రాన్‌పల్లి మండలం పడకల్ వద్ద జాతీయ రహదారి 44పై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక చిరుత మృతి…

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చిరుత మృతి – రోడ్డు ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు సింగనపల్లి అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చిరుత మృతి చెందింది. విజయవాడ జాతీయ రహదారిలో ఈ ఘటన…