గచ్చిబౌలి భూములపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

హైదరాబాద్, ఏప్రిల్ 03: కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై గురువారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ భూముల రక్షణకు పలు పిటిషన్లు దాఖలవగా, పిటిషనర్ల తరఫున…

తాజ్ ట్రాపెజియం జోన్‌లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు ఆగ్రహం

మనుషులను హత్య చేయడమే కాకుండా, పెద్ద ఎత్తున చెట్లను నరికివేయడం కూడా అందుకు సమానమైన నేరమని సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. తాజ్ ట్రాపెజియం జోన్‌లో అనుమతులు లేకుండా…

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చిరుత మృతి – రోడ్డు ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు సింగనపల్లి అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చిరుత మృతి చెందింది. విజయవాడ జాతీయ రహదారిలో ఈ ఘటన…

శేషాచలంలో ఎర్రచందనం తోటల రక్షణలో విఫలం: ఆగడాలకు అడ్డుకట్ట ఎప్పుడు?

శేషాచలం ఎర్ర దొంగల ఆగడాలు: రక్షణలో విఫలం, పరిపాలనా నిర్లక్ష్యం శేషాచలంలోని అరుదైన జంతుజాలం, ప్రకృతి సంపదతో విరాజిల్లుతున్న అడవులు ఎర్ర దొంగల ఆగడాలకు నిలయమయ్యాయి. వేల…