రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి: నిజామాబాద్ జిల్లాలో ఘటన.
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జక్రాన్పల్లి మండలం పడకల్ వద్ద జాతీయ రహదారి 44పై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక చిరుత మృతి…
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జక్రాన్పల్లి మండలం పడకల్ వద్ద జాతీయ రహదారి 44పై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక చిరుత మృతి…
బీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు…
కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ…
వనపర్తి జిల్లాలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతుండగా, మృతుడిగా భావించిన వ్యక్తి ఒక్కసారిగా కదలికలు చూపించి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా…
తెలంగాణలో కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు ఉపశమనం కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి సర్కార్ మొత్తం…
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన పిల్లల అపహరణ, విక్రయ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. చందానగర్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో ఈ ముఠా పట్టుబడింది. ఈ సందర్భంగా…
కాళేశ్వరం ప్రాజెక్టుపై వివాదం, సీబీఐ విచారణ వంటి అంశాలపై తెలంగాణ ఎమ్మెల్సీ కె. కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పత్రికా విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, “విషయం…
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికా పర్యటన పూర్తిచేసుకుని ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. సుమారు 15 రోజుల తర్వాత ఆమె తిరిగి రావడంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం…
తెలంగాణ విద్యార్థుల స్థానికతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 33ను సమర్థిస్తూ, వరుసగా 9, 10, 11, 12…
తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాబోయే రెండు రోజులపాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు…